మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల నుండి ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరకు చాలా మంది ప్రముఖులు చదివిన స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఇక ఈ సంవత్సరంతో ఈ స్కూల్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా హెచ్ పీఎస్ స్కూల్ గురించి ప్రత్యేక కథనం మీకోసం.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే అంత తేలిక కాదు. కోడింగ్, ప్రోగ్రామింగ్ చాలానే తలనొప్పులు ఉంటాయి. అవేమీ రాని వాళ్లు యాప్ తయారు చేయడం అనేది కలే అవుతుంది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఎలాంటి కోడింగ్ ఎక్స్ పీరియన్స్ లేకుండా కూడా యాప్స్ క్రియేట్ చేయచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జీతాలను దాదాపు రెట్టింపు చేస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల సిబ్బందికి ఈ మెయిల్ ద్వారా వెల్లడించారు. రాజీనామాల సంస్కృతికి చెక్ పెట్టడంతో పాటు, నిపుణులైన వారిని కాపాడుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు. అందుకే మన సంస్థకు మంచి ఆదరణ ఉంది. అందుకు మీకు పెద్ద […]
కడుపున పుట్టిన బిడ్డ.. తల్లిదండ్రుల కన్నా ముందే.. వారి కళ్ల ముందే మరణిస్తే.. ఆ కన్నవారు అనుభవించే కడుపుకోతను వర్ణించడానికి మాటలు చాలావు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల. ఆయన కుమారుడు జయన్ పుట్టకతోనే సెరిబ్రల్ పాల్సీ జబ్బుతో జన్మించాడు. ఇన్నాళ్లు.. దానితో పోరాడుతూ.. 26 వ ఏట జయన్ మృతి చెందాడు. ఐటీ ప్రపంచంలో సత్య నాదెళ్ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారత సంతతికి చెందిన వ్యక్తి.. మైక్రోసాఫ్ట్ […]
మైకోసాఫ్ట సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్ల ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం మరణించారు. ప్రపంచంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ తాజాగా కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ స్టాఫ్కు ఇమెయిల్ ద్వారా తెలిపింది. జైన్ నాదెళ్ల వయసు 26 సంవత్సరాలు. అతను సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. సెరిబ్రల్ పాల్సీ అంటే.. పుట్టుకతోనే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. దీంతో బ్రెయిన్కు కాళ్లు, చేతులపై కంట్రోల్ ఉండదు. […]
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్గా సత్య నాదెళ్ల ఎంపికయ్యారు. ప్రస్తుత చైర్మన్ జాన్ థాంప్సన్ స్థానంలో నూతన చైర్మన్గా సత్య నాదెళ్ల అతి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈవోగా నాదెళ్ల వ్యవహరిస్తున్నారు. 2014లో స్టీవ్ బామర్ నుంచి ఆయన సీఈవో బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్లో కీలక భాగంగా ఉన్న లింక్డ్ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్తోపాటు జెనీమ్యాక్స్ బిజినెస్ వ్యవహారాలను కూడా ఆయనే చూసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు చైర్మన్గా ఎంపిక చేయడం ద్వారా నాదెళ్లకు […]
భారతదేశంలో మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ భారత సంతతికి టెక్ దిగ్గజాలు స్పందించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ భారత్కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. భారత్లో కరోనా ఊరట చర్యలు చేపట్టడానికి, వనరులు ఉపయోగించడానికి మైక్రోసాఫ్ట్ కట్టుబడి ఉందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్కు కీలకమైన మెడికల్ సరఫరాలు చేయడానికి అమెరికా వాణిజ్య మండళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని తెలిపారు. రాజస్థాన్, మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాల్లో 300 పడకలతో 4 ఆసుపత్రుల్ని, 2 ఆక్సిజన్ ప్లాంట్లను […]