ఆమె తెలుగు చేసింది జస్ట్ రెండంటే రెండు సినిమాలు. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
వామ్మో పవన్ కళ్యాణ్ ఆ సినిమా కోసం కేవలం 15 రోజులకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారా? అంటే ఒక రోజుకి 3 కోట్లు పైమాటే. ఇది నిజంగా పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూసే.
పొలం గట్లు అంటే ఎలా ఉంటాయో మనకి తెలుసు. రోడ్లు సాఫీగా ఉండవు. అలాంటి మట్టి రోడ్ల మీద బైక్ ని 100 స్పీడ్ లో నడపడం అనేది చాలా కష్టం. అందులోనూ ఒకసారి యాక్సిడెంట్ జరిగి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన వారు ఆ స్పీడ్ లో వెళ్లాలంటేనే భయపడతారు. కానీ సాయిధరమ్ తేజ్ మాత్రం విరూపాక్ష సినిమాలోని రిస్కీ బైక్ సీక్వెన్స్ లో భాగంగా బైక్ ని నడిపారు.
పవన్ కల్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటిది ఇప్పుడు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు అంటే ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. సముద్రఖని డైరెక్ట్ చేసి, నటించిన వినోదయ సీతమ్ సినిమా రీమేక్ లో పవన్- సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు అభిమానుల్లో పూనకాలు లోడింగ్ అవుతుంటాయి. ఎప్పుడెప్పుడు పవన్ సినిమాను థియేటర్లలో చూద్దామా అని ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఈ క్రమంలోనే అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత సినిమా ఈవెంట్ లో మెరిశారు. మెగాస్టార్, పవర్ స్టార్ బాటలో నడుస్తూ.. అటు సినిమాల పరంగా, ఇటు పర్సనాలిటీ పరంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అందరితోనూ ఎంతో స్నేహంగా మెలిగే తేజ్.. చిన్న, పెద్ద ఏ హీరో తమ ఈవెంట్ కి ఆహ్వానించినా వచ్చి.. సపోర్ట్ చేస్తుంటాడు. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి […]
నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొని నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. దీంతో వెంటనే తారకరత్నను హుటాహుటిన బెంగుళూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అయితే శనివారం వైద్యులు తారకరత్న హెల్త్ బులిటెన్ ను కూడా విడుదల చేశారు. తారకరత్నం ఆరోగ్యం విషమంగా ఉందని, ప్రస్తుతం అతనికి ఎక్మో ద్వారా చికిత్స అందిస్తామని, ఆయన ఆరోగ్యంపై 10 మంది వైద్యులం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇక ఉన్నట్టుండి తారకరత్న […]
మెగా ప్రిన్స్ సాయిధరమ్ తేజ్.. ఇటీవల విరూపాక్ష పేరుతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ తో వినోదయ సితం కూడా లైనప్ చేసి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా మెగా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ.. కొత్త ప్రాజెక్ట్ ఒకటి అనౌన్స్ చేశాడు. అయితే.. ఈసారి అనౌన్స్ చేసింది సినిమా కాదు.. ఓ మ్యూజికల్ వీడియో. 74వ రిపబ్లిక్ డే సందర్భంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ […]
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. సినిమా నటుడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ-డెహ్రాడూట్ హైవేపై పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అమ్మకు సర్ప్రైజ్ ఇచ్చి, కుటుంబ సభ్యులతో కలిసి న్యూఇయర్ను సెలబ్రేట్ చేసుకుందామని ఢిల్లీ నుంచి అర్ధరాత్రి.. తన సొంతూరు రూర్కీకి బయలుదేరిన పంత్.. దురదృష్టవశాత్తు మార్గమధ్యలోనే ప్రమాదానికి గురయ్యాడు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పంత్ కారు డివైడర్ను ఢీకొట్టింది. ఆ […]
ఎట్టకేలకు కోట్లాది అభిమానుల డ్రీమ్ నిజమైంది. నటసింహం నందమూరి బాలకృష్ణ షోలో ఇదివరకు ఫ్యాన్స్ కూడా అంచనా వేయలేని సెలబ్రిటీలు హాజరవుతూ సర్ప్రైజ్ చేస్తున్నారు. గతేడాది మొదలైన ‘అన్ స్టాపబుల్‘ మొదటి సీజన్ లో కొంతమంది స్టార్ హీరోలతో పాటు కొత్త సినిమాల ప్రమోషన్స్ ని మనం చూశాం. కానీ.. సెకండ్ సీజన్ కి వచ్చేసరికి పూర్తిగా షో తీరుతెన్నులు మారిపోయాయి. పాన్ ఇండియా స్టార్ నుండి పవర్ స్టార్ వరకు అందరూ ‘అన్ స్టాపబుల్’ షోలో […]