అంతర్జాతీయ క్రికెట్ లో అనితర సాధ్యమైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న గ్రేట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రాష్ట్రం నుంచే వచ్చిన నయా డైనమైట్ ఇషాన్ కిషన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు తిరగ రాశాడు.
అంతర్జాతీయ క్రికెట్లో రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా ముందుకు సాగుతున్న విరాట్ కోహ్లీని మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది! అయితే ఇది సాధ్యపడాలంటే ప్రత్యర్థి జట్టులో ఆ అటగాడు ఉండటం తప్పనిసరి.
భారత క్రికెటర్లలో అత్యంత సంపన్న ఆటగాడు ఎవరంటే ప్రతి ఒక్కరికీ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ పేర్లు గుర్తు రావడం సహజమే. కానీ వీరెవరూ కాకుండా మరో ఆటగాడు ఈ ఘనత సాధించాడంటే నమ్మగలరా!
క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండుల్కర్ తన కెరీర్ లోనే ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ టీమ్ ను ప్రకటించాడు. అయితే, ఈ జట్టులో భారత రెగులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి చోటు దక్కలేదు. అంతేకాకుండా టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి కూడా స్థానం కల్పించకుండా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఇద్దరితో పాటు చాలా మంది దిగ్గజ క్రికెటర్లను విస్మరించిన సచిన్ తన జట్టులో తనకే చోటు కల్పించుకోకపోవడం మరో విశేషం. ఓపెనర్లుగా […]
ఉత్తరాఖండ్- ఈ సృష్టిలో మహిళ జీవితం ప్రత్యేకమైందని చెప్పాలి. ప్రతి అమ్మాయి జీవితంలో రెండు ప్రధానమైన ఘట్టాలుంటాయి. అందులో ఒకటి పెళ్లి, రెండవది తల్లి కావడం. ప్రతి మహిళ జీవితం ఓ బిడ్డకు జన్మనివ్వడంతో సార్దకమవుతుందని చెబుతారు. అందుకే తల్లి అయ్యి, అమ్మా అని బిడ్డ చేత పిలిపించుకోవాలని పెళ్లైన మహిళలు తహతహలాడుతుంటారు. కానీ పెళ్లైనా తల్లి కాకపోతే మాత్రం ఆమె బాధ వర్ణణాతీరం. తల్లి కావడానికి ఎన్నో పూజలు చేసి, నోములు నోస్తుంటారు చాలా మంది. […]
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తు న్నారు. మాస్టర్ తాజాగా 19 ఏళ్ల యువతి చదువుకు తన వంతు సాయం అందించాడు. మహారాష్ట్రలోని రత్నగిరికి చెందిన 19 ఏళ్ల దీప్తి విశ్వాస్ రావు అనే యువతి డాక్టర్ కావాలనే కలను నెరవేర్చడానికి సచిన్ ముందుకు వచ్చాడు. దీప్తికల నెరవేరితే రత్నగిరిలోని జారీ గ్రామంలోనే మొదటి వైద్యురాలు అవుతుంది. ఇందుకోసం ఆమె రాత్రి, పగలు కష్టపడుతోంది. ఈ ప్రయత్నంలో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా […]
136 కోట్ల మందికి పైగా ఉండే భారతదేశంలో.. ఓ క్రికెట్ మ్యాచ్ కి కేవలం 11 మంది ఆటగాళ్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. ఈ విషయంలో మరో ప్రత్యామ్నాయ మార్గం ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుండో వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు గంగూలీ సారధ్యంలోని బీసీసీఐ ఈ విషయంలో కొత్త అడుగులు వేసింది. సీనియర్ క్రికెట్ టీమ్ ఇంగ్లాండ్ లో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, అలాగే ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ ల సీరిస్ తలపడే సమయంలో.. […]
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న సమయంలో సౌరవ్ గంగూలీ ఎంత డేరింగ్ డెసిషన్స్ తీసుకునేవారో అందరికీ తేలింసిందే. దాదా దూకుడు వల్లే ఇండియన్ క్రికెట్ జట్టు దృక్పధం మారింది. ఇక ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా రాయల్ బెంగాల్ టైగర్ ఇలాంటి దూకుడే చూపిస్తన్నాడు. ఇందులో భాగంగానే చరిత్రలో తొలి సారిగా ఒక ప్రయోగం చేయబోతుంది బీసీసీఐ. టీమ్ ఇండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగానే.., పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన మరో […]