2014 లో తొలిసారి ఆర్సీబీ జట్టులో చేరి ఎన్నో విజయాల్లో చాహల్ కీలక పాత్ర పోషించాడు. 2022లో బెంగళూరు జట్టు చాహల్ ని రిటైన్ చేసుకోకపోగా వేలంలో కూడా పట్టించుకోలేదు. దీంతో ఆర్సీబీ తనను మోసం చేసిందని తెలిపాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ రికార్డులు సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ రికార్డులు క్రికెట్ లో కాదు.. సోషల్ మీడియాలో. ఇప్పటికే నెట్టింట ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన కోహ్లీ.. తాజాగా ఒక క్రేజీ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
"ఆకాష్ మద్వాల్" ప్రస్తుతం ఈ పేరు ముంబై ఇండియన్స్ జట్టుకి కొండంత బలంగా మారింది. దానికి కారణం ఏంటని పరిశీలిస్తే.. అతని బౌలింగ్ అని తెలుస్తుంది. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఒంటి చేత్తో ముంబైకి విజయాన్నందించాడు.ఈ నేపథ్యంలో సంతోషంగా ఉండాల్సిన ఈ యంగ్ పేసర్ బాధతో కాస్త ఎమోషనల్ అయ్యాడు.
ఐపీఎల్ లో ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా ఆర్సీబీ జట్టు ఇంటి దారి పట్టింది. ఆఖరి లీగ్ మ్యాచులో గుజరాత్ మీద ఖచ్చితంగా గెలిస్తే ప్లే ఆఫ్ ఖాయమనుకుంటున్న దశలో పోరాడి ఓడిపోయింది. దీంతో ఎప్పటిలాగే కోహ్లీ భావోద్వేగం, ప్లేయర్లు నిరాశ. కానీ అభిమానులు మాత్రం ఈ సారి కాస్త సహనం కోల్పోయినట్లుగా కనిపిస్తుంది.
మహేంద్ర సింగ్ ధోనీని ఇష్టపడని వారు బహుశా ఎవరూ ఉండరేమో. ఇంతలా.. అభిమానం సంపాదించుకున్న ధోనికి ఇప్పుడు ఒక స్టార్ క్రికెటర్ భక్తుడైపోయాడు. ఏకంగా ధోని ఫామ్ హౌస్ లో పని చేస్తానని చెప్పుకొచ్చాడు.
టీ 20 ఫార్మాట్ వచ్చిన తర్వాత వేగంగా పరుగులు ఎలా చేయాలనే దానిపై దృష్టి పెట్టారు బ్యాటర్లు. ఈ క్రమంలోనే అనేక ఫ్యాన్సీ క్రికెట్ షాట్లు పుట్టుకొచ్చాయి. అయితే భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం ఫ్యాన్సీ షాట్లు ఆడిన దాఖలాలు లేవు. దీంతో కోహ్లీకి ఈ షాట్స్ మీద ఆసక్తి లేదనుకున్నారంతా. ఇదిలా ఉండగా.. కోహ్లీ ఎందుకు ఫ్యాన్సీ షాట్లు ఆడట్లేదో అసలు విషయం చెప్పేసాడు.
ఆర్సీబీ జట్టు తలరాత మారలేదు. ఆ జట్టు మరోమారు కప్ గెలవకుండానే ఐపీఎల్లో తమ ప్రయాణాన్ని ముగించింది. బెంగళూరు వైఫల్యానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే స్వయంగా ఆ టీమ్ కెప్టెన్ డుప్లెసిస్ తమ జట్టు కప్ గెలవదని ముందే చెప్పాడు. కానీ దీన్ని ఎవరూ నమ్మలేదు.
ఐపీఎల్లో దాదాపు పదిహేనేళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఆ టీమ్ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా కప్ను ముద్దాడలేకపోయింది. ఈ నేపథ్యంలో ఒక మాజీ ప్లేయర్ కోహ్లీకి సలహా ఇచ్చాడు. విరాట్ ఇకనైనా ఆర్సీబీని వదిలేయాని అతడు సూచించాడు.
ఐపీఎల్ లో టీంఇండియా ప్లేయర్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు కోహ్లీకి గాయమైందని తెలుస్తుంది. అయితే తాజాగా..కోచ్ సంజయ్ బంగర్.. కోహ్లీ గాయం విషయంలో కోచ్ సంజయ్ బంగర్ క్లారిటీ ఇచ్చేసాడు.
గిల్ బాగా బ్యాటింగ్ చేయడం వలన ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ చేతిలో బలయ్యాడు. ఈ మ్యాచు ఆర్సీబీ గెలవడం ఎంత ముఖ్యమో.. గుజరాత్ విజయం సాధించడం ముంబై ఇండియన్స్ కి అంతే అవసరం.