ఆసియా కప్ కోసం నిన్న భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ తనతో పాటు కోహ్లీ కూడా బౌలింగ్ చేస్తాడని చెప్పుకొచ్చాడు.
ఉపఖండపు పిచ్ ల మీద ఆసియా కప్ జరుగుతున్నా.. టీమిండియా లెగ్ స్పిన్నర్ చాహల్ కి 17 మందిలో చోటు లభించలేదు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ.. చాహల్ వరల్డ్ కప్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
స్వదేశంలో వరల్డ్ కప్ గురించి పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. రోహిత్ శర్మ సారధ్యంలో టీమిండియా వరల్డ్ కప్ గెలవడం అసాధ్యమని చెప్పుకొచ్చాడు.
భారత్ జట్టుపై ఎప్పుడూ ఏదో ఒక నెగిటీవ్ కామెంట్ చేయడం పాకిస్థాన్ ప్లేయర్లకు అలవాటే. ప్రస్తుతం జట్టులో ఉన్న ప్లేయర్లే కాదు.. మాజీలు కూడా భారత్ అంటే కయ్యానికి కాలు దువ్వుతారు. తాజాగా పాకిస్థాన్ మాజీ ఓపెనర్, కెప్టెన్ సల్మాన్ బట్ టీమిండియాపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గత కొంతకాలంగా టీ 20 లకు దూరంగా ఉంటున్నారు. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా తిలక్ వన్డే వరల్డ్ కప్ అవకాశాలు గురించి చెప్పుకొచ్చాడు.
తిలక్ వర్మ ఫ్యూచర్ స్టార్ గా కనిపిస్తున్నాడు. అచ్చం యువరాజ్ లా బ్యాటింగ్ చేస్తున్న తిలక్ రెండో టీ20 హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే.. అతని వెరైటీ సెలబ్రేషన్స్ వెనుక ఓ పెద్ద కారణమే ఉంది.
గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని భారత కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి వెల్లడించాడు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా గుర్తింపు సాధించిన బీసీసీఐ.. తమ ఆటగాళ్లకు అదే స్థాయిలో వేతనాలు ఇస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది. తాజా సీజన్లో భారత ఆటగాళ్లు అందుకునే మ్యాచ్ ఫీజుల గురించి మీకు తెలుసా!
పుష్కర కాలం తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనుండగా.. టీమిండియా కసరత్తులు ప్రారంభించేసింది. మెగాటోర్నీలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు తప్పవని అనిపిస్తోంది. ఒకప్పుడు మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసిన రోహిత్ తిరిగి అదే స్థానంలో బరిలోకి దిగుతాడా చూడాలి.