ఈ రోజు తెల్లవారుజామున సర్ఖేజ్-గాంధీనగర్ జాతీయ రహదారిపై రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఓ కారు అతి వేగంగా వచ్చి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి.
ప్రమాదం చోటు చేసుకుంది.పెళ్ళికి వెళ్లి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి గాయాలు అయ్యాయి.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపటం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రగాయాలతో నరకం అనుభవిస్తున్నారు. తాజాగా నిజమాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
పోలీసులు, అధికారులు ఎంత చైతన్యం తీసుకొచ్చినా కూడా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. అతివేగం, నిర్లక్ష్యం కారణం ఏదైనా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా విపరీతంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నియంత్రణ కోల్పోయి వాహనాలును నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
కడప జిల్లా చాపాడు మండల కేంద్రంలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హైదరాబాద్కు తరలించారు. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీకి చెందిన వీళ్లు తమ బంధువులతో కలసి తిరుపతికి వెళ్లారు. తిరిగి వస్తుండగా చాపాడులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. […]
తెలంగాణ సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జగదేవ్ పూర్ మండలం మునిగడపలో మారుతి 800 కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. వేములవాడ రాజన్న దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆధార్ కార్డు, ఇతర వివరాల ఆధారంగా నల్గొండ జిల్లా బీబీ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం.. కారులో […]
శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఉష్ణోగ్రతలు పడిపోయి.. చలి గజగజా వణికిస్తుంది. తెల్లారినా సరే.. లేవాలనిపించదు. కానీ ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లే వారు లేవక తప్పదు. ఇక శీతాకాలంలో వేధించే మరో ప్రధాన సమస్య.. పొగమంచు. దట్టమైన పొగమంచు వ్యాపించి.. ఎదురుగా ఏం వస్తుందో కానరాని పరిస్థితి నెలకొంటుంది. ఇక పొగమంచు కారణంగా.. శీతాకాలంలో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక విమనాలు వంటివి ప్రయాణించడం, టేకాఫ్, ల్యాండ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. దాంతో పలు […]