శక్తులు వస్తాయని కోళ్లను, మేకలను బలివ్వడాలు, అమావాస్య రోజు క్షుద్ర పూజలు చేయడం ఇంకా జరుగుతున్నాయి. కొన్ని సార్లు ఇవి పరాకాష్టకు చేరుకుంటున్నాయి. రోగాలు నయం చేస్తాడని దొంగ బాబాల దగ్గరకు వెళ్లి.. గుడ్డిగా చెప్పింది చేస్తున్నారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాదం యావద్ భారత ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఒకేసారి మూడు రైళ్ల ప్రమాదం జరగడంతో 288 మంది చనిపోగా వందల మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ ఈ ఘటన బాధిత కుటుంబాలు మర్చిపోలేకపోతున్నారు.
ఎన్నో ఆచారాల గురించి వినుంటారు. అయితే దీని గురించి మాత్రం ఎప్పుడూ వినుండరు. ఓ ఆలయంలో పురుషులు స్త్రీల వేషధారణలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ వింత ఆచారానికి సంబంధించిన పూర్తి వివరాలు..
మూఢనమ్మకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులే.. వాటిని ఆచరిస్తే.. బాబాలను, మాతాజీలను ఆశ్రయించి.. వారి సేవలు చేయడం ఎంత వరకు సమంజసం.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి తెలంగాణ హైల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావుకి. ఇలాంటి వాటి గురించి జనాలకు అవగాహన కల్పించాల్సిన పదవిలో ఉన్న వ్యక్తి.. ఓ మాతాజీని ఆశ్రయించి.. ఆమె చెప్పినట్లు క్షుద్ర పూజలు చేయడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అవి క్షుద్ర పూజలు కాదని డీహెచ్ ఖండించినా […]
శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు. ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడు. అలాంటి రూపాలలో అర్చితామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే శ్రీ వేంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆయన నక్షత్రం శ్రవణం కావడం మరో విశేషం. కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాలలో, శ్రవణానక్షత్రం రోజులలో శ్రీవేకంటేశ్వరుడుని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి. […]