బాలీవుడ్ స్టార్ నటి ఊర్వశీ రౌటేలాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాస్ పార్టీ’ సాంగ్లో మెగాస్టార్ చిరు పక్కన చిందులేసి టాలీవుడ్లోనూ మెరిసింది ఊర్వశి.
ఉత్సాహంగా సాగుతున్న ipl 2023 టోర్నీలో ఢిల్లీ యాజమాన్యానికి BCCI వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్ మెంట్ చేసిన ఓ పనిపై బీసీసీఐ కాస్త కోపంగా ఉన్నట్లు, ఇక ఈ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యాన్ని మందలించినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నట్లు నేషనల్ మీడియాలో కథానాలు వస్తున్నాయి.
దిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు గుడ్ న్యూస్. యాక్సిడెంట్ లో గాయపడిన పంత్.. గ్రౌండ్ లోకి వచ్చేందుకు రెడీ అయిపోయాడు. కానీ అలా జరిగితేనే ఇది సాధ్యమవుతుంది. ఇంతకీ ఏంటా విషయం?
విదేశీ పిచ్లు.. అందునా ఒకసారి ఓటమి.. పైగా గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరం. డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు భారత జట్టును వేధిస్తున్న ప్రశ్నలివి. ఇంగ్లండ్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుపై అప్పుడే చర్చ మొదలైపోయింది. తుది జట్టు ఎంపికపై.. కీలక ఆటగాళ్లు లేకపోవడం జట్టుపై ఎంత మేర ప్రభావం చూపుతుందో అన్న విషయమై విశ్లేషకులు ఎవరికివారు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. వారి అభిప్రాయాలు ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
యాక్సిడెంట్లో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీమిండియా స్టార్ రిషభ్ పంత్ గురుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతానికి పంత్ చాలా హుషారుగా ఉన్నాడట. మునుపటిలానే ఫన్నీ జోకులేస్తూనవ్వుతూ, నవ్విస్తూ ఉన్నాడట. ఈ విషయాలన్నీ అతడిని కలిసిన యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇవేకాక.. పంత్ ఆరోగ్యం గురుంచి యువీ మరిన్ని విషయాలు వెల్లడించాడు.
దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. రెగ్యులర్ కెప్టెన్ పంత్ యాక్సిడెంట్ లో గాయపడటంతో జట్టులో ఉన్న స్టార్ క్రికెటర్ కు సారథ్య బాధ్యతలు అప్పగించారట.
భారత క్రికెటర్ రిషబ్ పంత్ హెల్త్ అప్డేట్ గురుంచి శుభవార్త అందుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్.. ఈ వారంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం. డిసెంబర్ 30న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నెలరోజుల తర్వాత పంత్ ఇంటికి వెళ్లనున్నాడు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు, కుటుంబసభ్యులకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి […]
టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. పదిరోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ జరగ్గా అందులో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్దమైపోయింది. ఇక ఇప్పుడు ముంబయిలోని అంబానీ ఆస్పత్రిలో పంత్ చికిత్స తీసుకుంటున్నాడు. గత శుక్రవారమే కుడి మోకాలి లిగ్మెంట్ కు సర్జరీ సక్సెస్ ఫుల్ గా జరిగింది. ఇలాంటి టైంలో బీసీసీఐ పంత్ కు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం అది కాస్త పంత్ తోపాటు అతడి […]
భారత క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతను ప్రస్తుతం డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రిషికేశ్లోని ఎయిమ్స్ డాక్టర్ ఖామర్ ఆజమ్ ప్రస్తుతం పంత్కు చికిత్స అందిస్తున్నారు. అయితే.. పంత్ ఆరోగ్యం గురుంచి ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) డైరెక్టర్ శ్యామ్ శర్మ కీలక అప్ డేట్ ఇచ్చారు. పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన ఆయన, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం […]
మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోతోంది. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం.. ఈ క్రమంలో ఈ ఏడాదిలో జరిగిన సంఘటనల గురుంచి ఓ రౌండప్ వేద్దాం.. ఈ ఏడాది కొందరికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోతే.. మరికొందరికి మాత్రం తీరని వేదన మిగిల్చింది.. ఇంకొందరు మిశ్రమ ఫలితాలతో సరిపెట్టుకున్నారు. ఇక, క్రికెట్ను ఒక మతంగా అభిమానించే ఇండియాలో.. అదంటే పడి చచ్చే అభిమానులకు ఈ ఏడాది తీవ్ర నిరాశను మిగిల్చింది. టీమిండియాకు ఈ ఏడాది ఏరకంగానూ కలిసిరాలేదు. వరుస ఓటములు […]