డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు సెలెక్షన్ విషయంలో భారత్ తప్పు చేసిందన్నాడు ఆస్ట్రేలియా జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్. రోహిత్ అనవసరంగా ఒక ట్రాప్లో పడ్డాడన్నాడు.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య త్వరలో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఎవరు గెలుస్తారనే దానిపై సీనియర్ క్రికెటర్లు తలో కామెంట్ చేస్తున్నారు. ఫలానా జట్టే విజేతగా నిలవబోతోందంటూ జోస్యం చెబుతున్నారు. తాజాగా దీనిపై రికీ పాంటింగ్ స్పందించాడు.
కొంతమంది స్టార్ ఆటగాళ్లకు ఎక్కడికి వెళ్లినా క్రేజ్ ఉంటుంది. ఈ కోవలోకే వస్తాడు ఆస్ట్రేలియన్ మాజీ స్టార్ బ్యాటర్ రికీ పాంటింగ్. ఇదిలా ఉండగా.. తాజాగా పాంటింగ్ పేరు మీద ఒక వైన్ షాప్ ని ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
ఐపీఎల్ లో ఇప్పటికే అన్ని జట్లు కనీసం రెండేసి మ్యాచ్ లు గెలిచేశాయి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 5 మ్యాచ్ లు ఆడినా ఇంకా ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ ఛాన్స్ సంక్లిష్టం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి.. కోచ్ పాంటింగ్, మెంటార్ గంగూలీ మోటివేట్ చేస్తూ కనిపించారు.
విరాట్ కోహ్లీని కలవడానికి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. కానీ ఈ విషయంలో పాంటింగ్ కొడుకు లక్కీ ఛాన్స్ కొట్టేసాడు. ఆ వివరాలు తెలియాలంటే..
Delhi Capitals, IPL 2023: ఒకరేమో ఆస్ట్రేలియాను ప్రపంచ ఛాంపియన్గా నడిపించారు, ఇంకొకరేమో టీమిండియా తలరాతను మార్చారు.. ఈ ఇద్దరూ కలిసినా.. ఒక ఐపీఎల్ టీమ్ దరిద్రం పొవడం లేదు.
ఈసారి ఐపీఎల్లో కొత్త రూల్స్ను ప్రవేశ పెడుతున్నారు. వీటి వల్ల ఆట మరింత ఆసక్తికరంగా మారుతుందని అంటున్నారు. అయితే ఈ కొత్త నిబంధనలపై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన ఏమన్నాడంటే..!
అత్యంత లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశాడు ఓ స్టార్ క్రికెటర్. ఆ ఇంట్లో అత్యాధునిక సదుపాయాలతో పాటుగా స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ లాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఇంద్రభవనం లాంటి ఇంటిని కొన్న ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్-ఆసిస్ మధ్య కీలకమైన నాలుగో టెస్ట్ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిస్తేనే టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో వరుసగా విఫలం అవుతున్న కేఎల్ రాహుల్ ను ఆడించాలని ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.