రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం నాడు తన ద్రవ్య పరపతి విధాన సమీక్ష తర్వాత నిర్ణయాలను ప్రకటించింది. రెపోరేట్లను యథాతథంగా ఉంచి.. పలు కీలక ప్రకటనలు చేసింది. దీంతో
దేశంలోని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ పెద్దన్న లాంటిది. ఆర్థిక లావాదేవీలు జరిపే బ్యాంకులకు ఆర్ బీఐ అత్యున్నత బ్యాంక్. ఇతర బ్యాంకులకు లైసెన్సులు ఇవ్వాలన్నా, రద్దు చేయాలన్నా ఆర్ బీఐ కీలక నిర్ణయాలు జారీ చేస్తుంది.
వడ్డీరేట్ల పెంపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల రుణ గ్రహీతలకు భారీ ఊరట లభించినట్లయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు..
ఇటీవల ఆర్బీఐ రేపోరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపుతో పాటు పలురకాల డిపాజిట్లపైనా భారీగా వడ్డీ ఇస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 8.01 శాతం మేర వార్షిక వడ్డీ ఇస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023వ సంవత్సరంలో తొలి ద్రవ్య పరపతి సమీక్షను నిర్వహించింది. ఆర్థిక నిపుణులు అందరూ ఊహించిన విధంగానే మరోసారి రెపో రేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాతం దాస్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మానిటరీ పాలసీలో ఆరుగురు సభ్యులు నలుగురు సమర్థించారన్నారు. ఈ తాజా పెంపుతో కీలక వడ్డీ రేట్లు 6.5 శాతానికి పెరిగాయి. ఈ కీలక […]
సామాన్యులపై రిజర్వ్బ్యాంక్ అఫ్ ఇండియా మరోసారి కొరడా విదిలించింది. ముందుగా ఊహించనట్లుగానే రెపో రేటును 35 బేసిస్ పాయింట్ల (0.35 శాతం) మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏడు నెలల్లో ఐదుసార్లు వడ్డీ రేట్లను పెంచింది. ఏప్రిల్లో 4 శాతంగా ఉన్న రెపో రేటు ఇప్పుడు ఏకంగా 6.25 శాతానికి పెరిగింది. అంటే ఈ ఏడు నెలల కాలంలో 2.25 శాతం మేర వడ్డీ రేటు పెరిగిందన్నమాట. ఈ పెంపుతో వడ్డీ రేట్లు మరింత భారం కానున్నాయి. […]