ప్రపంచ కుబేరుల్లో ఒకరు ముఖేష్ అంబానీ . ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా పేరుగాంచిన ముకేష్ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కుమారుడు ఆకాశ్కు, కుమార్తెకు ఈషాకు పెళ్లి చేసిన సంగతి సంగతి విదితమే. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇంట్లో మరోసారి చిరునవ్వులు వెల్లువిరిశాయి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. ఎడ్వాంటేజ్ ఏపీ నినాదంతో.. 14 రంగాల్లో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ పెట్టుబడులకు సంభందించి కీలక ప్రకటన చేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముఖేష్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త వ్యాపారంలోకి ప్రవేశించాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఆ వివరాలు మీ కోసం..!
భారత దేశంలో వ్యాపార దిగ్గజాల్లో ఒకరు ముకేష్ అంబానీ. తండ్రి దీరూభాయ్ అంబానీ నుంచి వారసత్వంగా అభించిన వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ.. అన్ని రంగాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు ముకేష్ అంబాని. అదృష్టం ఆయన వెంటే ఉన్నట్టు.. ముఖేష్ అంబాని ఏ వ్యాపారంలో అడుగు పెట్టినా ఎంతో సక్సెస్ సాధిస్తూ పట్టిందల్లా బంగారమే అన్న విధంగా వ్యాపార రంగంలతో ముందుకు సాగుతున్నారు. ఆయన ఇప్పుడు భారత దేశంలో అపర కుభేరుడుగానే కాదు.. ప్రపంచ […]
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముఖేశ్ అంబానీ తరచూ వార్తల్లో నిలుస్తుండే విషయం తెలిసిందే. వందల కోట్ల బిజినెస్, కోట్లలో లాభాలు అందుకునే సంస్థ రిలయన్స్. అయితే ఆ సంస్థకు ఛైర్మన్, ఎండీగా ముఖేశ్ అంబానీ ఎంత జీతం తీసుకుంటారు అనేది మాత్రం చాలా మందికి తెలియదు. అన్ని వందల కోట్ల వ్యాపారం కదా జీతం కూడా అంతే ఉంటుందని అంతా భావిస్తుంటారు. అయితే కరోనా సమయంలో మాత్రం 2020-21 సంవత్సరానికి తాను వేతనం తీసుకోవడం లేదంటూ […]
ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఒక అందమైన జ్ఞాపకం. కల్లాకల్మషం లేని మనసు.. బోసి నవ్వులు, అమాయకపు ఆటలతో ఎంతో సంతోషంగా సాగుతుంది. అయితే,.. ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. కాలంతో పాటు పరుగులు తీస్తున్నాం. పిల్లల్ని కూడా వదలడం లేదు. పుట్టిన వెంటనే వారి చదువు గురించి ఆలోచనలు.. పట్టుమని మూడేళ్లు కూడా నిండకముందే బడిలో వస్తున్నాం. ఇక ఆటపాటలకు వారి జీవితంలో సమయం ఎక్కడది. తాజాగా ఓ బుడతడికి కనీసం రెండేళ్ల సమయం కూడా ఇవ్వకుండానే […]
ముంబయి- ముకేశ్ అంబానీ.. ఈ పేరు తెలియని వారు దాదాపు ప్రపంచంలో ఉండరని చెప్పవచ్చు. భారత దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అపర కుభేరుడు ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోని పెద్ద కంపెనీల్లో ఒకటి. సుమారు 6 లక్షల కోట్ల రూపాయలతో ముకేశ్ అంబానీ మన దేశంలో అత్యంత ధనవంతుడింగా రికార్డుల్లోకి ఎక్కారు. గత కొన్నాళ్లుగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భారత దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముకేశ్కుటుంబంతో సహా లండన్ లో […]