రిలయన్స్ జియో యూజర్లకోసం అదిరిపోయే ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ తో అద్భుతమైన ప్రయోజనాలు అందించనుంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఇటీవల దేశంలో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సంస్థలు అనేక మందిని ఉద్యోగాల నుండి తొలగించింది. ప్రాజెక్టు వర్క్స్ తగ్గటంతో పాటు ఇతర కారణాలతో బడా సంస్థలు కూడా తమ ఉద్యోగులను లే ఆఫ్ చేశాయి
ఐపీఎల్ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాలను ఉచితంగా అందిస్తోన్న రిలయన్స్ సంస్థ వడ్డన షురూ చేసింది. జియో సినిమా యాప్కు చెందిన సబ్ స్క్రిప్షన్ ధరలు ఇవేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ధరలు ఇతర ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లతో పోలిస్తే తక్కువనే చెప్పాలి.
చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు రావడం.. జీతాలు పొందడం అన్నది కామన్. అదే చదువుతూనే ఆదాయం పొందొచ్చు అంటే ఎంత బాగుంటుందో కదా! ప్యాకెట్ మనీ కోసం ఇంట్లో వారిపై ఆధార పడక్కర్లేదు. పైగా సంపాదించే అలవాటు విద్యార్ధి దశ నుంచే మొదలవుతుంది. ఇప్పటివరకు ఇలాంటి అవకాశం డిగ్రీ, పీజీ వంటి పైచదువులు చదివిన వారికే ఉన్నా.. ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఆ అవకాశం కలగనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం.. […]
భారత దేశంలో వ్యాపార దిగ్గజాల్లో ఒకరు ముకేష్ అంబానీ. తండ్రి దీరూభాయ్ అంబానీ నుంచి వారసత్వంగా అభించిన వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ.. అన్ని రంగాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు ముకేష్ అంబాని. అదృష్టం ఆయన వెంటే ఉన్నట్టు.. ముఖేష్ అంబాని ఏ వ్యాపారంలో అడుగు పెట్టినా ఎంతో సక్సెస్ సాధిస్తూ పట్టిందల్లా బంగారమే అన్న విధంగా వ్యాపార రంగంలతో ముందుకు సాగుతున్నారు. ఆయన ఇప్పుడు భారత దేశంలో అపర కుభేరుడుగానే కాదు.. ప్రపంచ […]
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోనే నెంబర్ 1 కుబేరుడు. చాలా రంగాల్లో ఆయన వ్యాపారాలు విస్తరించారు. ఇప్పుడు ఆయన కన్ను చీరలు, సాంప్రదాయ భారతీయ దుస్తుల వ్యాపారంపై పడింది. రిలయన్స్ రిటైల్ ఆధ్వర్యంలో ‘అవంత్ర’ బ్రాండ్ నేమ్తో చీరలు, సాంప్రదాయ దుస్తులను విక్రయించనున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా స్టోర్లను తెరవనున్నట్లు సమాచారం.త్వరాలో టాటా తనిష్క్ జ్యూయలరీ స్టోర్లను విస్తరించి సాంప్రదాయ దుస్తుల అమ్మకాల వ్యాపారంలోకి ప్రవేశించనున్న […]
అతి తక్కువ ధరలో కరోనా డ్రగ్ తయారు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్తో అల్లాడిపోతున్న దేశాన్ని ఆదుకునేందుకు ఆసియా బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ముందుకు వచ్చారు. ఇందుకోసం నిక్లోసమైడ్ అనే టేప్వార్మ్ (నారిపురుగు) డ్రగ్ను ఉపయోగించాలని భావిస్తోంది. కరోనా టెస్ట్ కోసం ఈ కంపెనీ ఆర్–గ్రీన్, ఆర్–గ్రీన్ ప్రో పేరుతో తయారు చేసిన చవక కిట్స్ కు ఇది వరకే ఐసీఎంఆర్ నుంచి పర్మిషన్లు వచ్చాయి. […]
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) పూర్తి స్థాయి అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటెజిక్ బిజినెస్ వెంచర్స్ 26.76 మిలియన్ డాలర్లతో (సుమారు రూ.197 కోట్లు) అమెరికాకు చెందిన ఇన్వెస్టీ కంపెనీ స్కైట్రాన్లో మరింత వాటా కొనుగోలు చేయబోతోంది. దీంతో ఆ సంస్థలో తమ వాటా 54.46 శాతానికి చేరనున్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. ‘స్కైట్రాన్లో మెజార్టీ ఈక్విటీ వాటా కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచాన్ని మార్చే భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలను నిర్మించడంలో పెట్టుబడి పెట్టడంలో తమ నిబద్ధత వెల్లడవుతోంద’ని ఆర్ఐఎల్ […]
గుజరాత్లోని జామ్నగర్లో 1000 పడకలతో ఆక్సీజన్ సౌకర్యాలతో కూడిన కొవిడ్-19 ఆస్పత్రిని నిర్మించనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో యావత్ దేశం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఇండియా లో ఉన్న పరిస్థితులని చూసి ప్రపంచ దేశాలు కూడా చలించిపోయ ఎంతో మంది దాతలు దేశానికి మద్దతుగా తమకు తోచినంత సాయం చేసి కరోనాపై జరుగుతున్న పోరాటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా దేశాన్ని ఆదుకోవడానికి ఎప్పుడూ […]