దేశంలోని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ పెద్దన్న లాంటిది. ఆర్థిక లావాదేవీలు జరిపే బ్యాంకులకు ఆర్ బీఐ అత్యున్నత బ్యాంక్. ఇతర బ్యాంకులకు లైసెన్సులు ఇవ్వాలన్నా, రద్దు చేయాలన్నా ఆర్ బీఐ కీలక నిర్ణయాలు జారీ చేస్తుంది.
ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరపాలంటే బ్యాంకులకు వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు కుప్పలు తెప్పలుగా బ్యాంకులు పుట్టుకొస్తున్నాయి. కార్పొరేట్ బ్యాంకుల నుండి గ్రామీణ, సహకార బ్యాంకుల వరకు ప్రజలకు సేవలందించేవే.
ఇటీవల ఆర్బీఐ రూ.2000 వేల నోటు చెలామణి రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక రెండు వేల నోటును సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఎపుడైతే రూ.2000 చెలామణి రద్దు అయ్యిందో.. ఇదే బాటలో రూ.500 నోటు చెలామణి కూడా రద్దు అవుతుందని తెగ వార్తలు వచ్చాయి.
దేశంలో అన్ క్లైమ్డ్ డిపాజిట్లుగా దాదాపు 35000 కోట్లు బ్యాంకుల్లో ఉన్నాయని వాటిని అకౌంట్ హోల్డర్లకు అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ఓ వెబ్ సైట్ ను తీసుకొచ్చింది. దాని ద్వారా మీ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెండు బ్యాంకుల లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది. 2023 జూలై 11 నుంచే కార్యకలాపాలు కొనసాగించకూడదని ఈ రెండు బ్యాంకులను ఆర్బీఐ హెచ్చరించింది. మరి ఈ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నవారి పరిస్థితి ఏంటి? ఆ డబ్బులు తిరిగి వస్తాయా? లేదా? రూ. 5 లక్షల వరకూ డబ్బు వాపస్ ఎవరికి వర్తిస్తుంది? అనే వివరాలు మీ కోసం.
ఇటీవల రూ.2 వేల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. సామాన్యుల వద్ద ఈ నోట్లు చాలా వరకు తగ్గిపోయాయి. రూ.2వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. మరికొందరు ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. తాజాగా ఆర్బీఐ కీలక ప్రకటన విడుదల చేసింది.
బ్యాంకులు రుణం తీసుకున్న వ్యక్తులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు కనుక రుణగ్రహీతల విషయంలో అలా చేస్తే కనుక ఖచ్చితంగా జరిమానా లేదా పరిహారం చెల్లించాలనే విషయంపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
కస్టమర్లు బ్యాంకుల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం కోసం బ్యాంకులు పలు రకాల చర్యలు తీసుకుంటూ రక్షణ కల్పిస్తాయి. అయితే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. మరి మీరు ఎస్బిఐ ఖాతాదారులైతే అదేంటో తెలుసుకోండి.
2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మీ దగ్గర ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసం 4 నెలల వ్యవధిని కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 30 వరకు మీరు రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అయితే చాలా మంది రూ.2 వేల నోట్లను మార్చేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటన్నారు.
రూ.2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసందే. దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు అన్నీ రూ.2 వేల నోట్ల జారీని ఆపేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదే సమయంలో బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ సూచిస్తే జనాలు మాత్రం బంగారం షాపులకు పరిగెడుతున్నారు.