కస్టమర్లు బ్యాంకుల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం కోసం బ్యాంకులు పలు రకాల చర్యలు తీసుకుంటూ రక్షణ కల్పిస్తాయి. అయితే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. మరి మీరు ఎస్బిఐ ఖాతాదారులైతే అదేంటో తెలుసుకోండి.
2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మీ దగ్గర ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అందుకోసం 4 నెలల వ్యవధిని కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 30 వరకు మీరు రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అయితే చాలా మంది రూ.2 వేల నోట్లను మార్చేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటన్నారు.
రూ.2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసందే. దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు అన్నీ రూ.2 వేల నోట్ల జారీని ఆపేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదే సమయంలో బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ సూచిస్తే జనాలు మాత్రం బంగారం షాపులకు పరిగెడుతున్నారు.
ఆర్బీఐ 2 వేల రూపాయల నోటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వెయ్యి రూపాయల నోటు మళ్లీ వాడుకలోకి తీసుకు వస్తున్నారు అనే ప్రచారం తెర మీదకు వచ్చింది. దీనిపై ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరిస్తూ.. నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. అవేంటి.. వాటికి సమాధానాలు ఇక్కడ...
గతంలో దేశంలో పెద్ద నోట్ల చలామణిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి వాటి స్థానంలో రూ.500, రూ.2000 నోట్లు తీసుకు వచ్చారు. అయితే పెద్ద నోట్ల చెలామణి కారణంగా నల్లదనం మరింత పెరిగిపోతుందని ఆర్థిక వేత్తలు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆర్భీఐ కూడా నిజమే అని ఒప్పుకుంది.
దేశంలో పెద్ద నోట్ల చెలామణి తర్వాత కొత్తగా రూ.500, రూ.2000 నోట్లు చలామణిలోకి వచ్చాయి. ఇటీవల ఏటీఎం లో రెండు వేల నోటు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం రూ.2 వేల నోటు విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
బ్యాంకుల పనితీరు సరిగా లేకపోతే ఆర్బీఐ వాటి లైసెన్సులను రద్దు చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆర్బీఐ 8 బ్యాంకులను రద్దు చేసింది. మీరు గనుక ఈ బ్యాంకుల్లో ఖాతా కలిగి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి.
కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం షిర్డీసాయికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ సమస్యకు పరిష్కారమేంటో అర్థమవ్వక ట్రస్ట్ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటో ఏంటో తెలిస్తే.. మీరు బ్యాంకు అధికారులను తిట్టకుండా ఉంటారు. అదేంటో చూద్దామా..?
లోన్ కట్టలేని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు లోన్ కట్టమని రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారా? సమయం కాని సమయంలో మీ ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారా? వాట్సాప్ లో మెసేజులు పెట్టి ఒత్తిడికి గురి చేస్తున్నారా? చెప్పుకోలేని విధంగా మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారా? అయితే ఇలా చేస్తే వాళ్ళు మళ్ళీ మీ జోలికి రారు.