ఒకప్పుడు భిక్షాటన చేసిన కుర్రాడు ఇప్పుడు ఓ పోలీస్ అధికారి స్థాయికి ఎదిగారు. పెళ్లి ఫంక్షన్స్ కి, కర్మకాండలు జరిగే ప్రదేశాలకు వెళ్లి ఏదో ఒక పని చేసి భోజనం సంపాదించుకునే కుర్రాడు ఇవాళ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆయన ఎవరో తెలుసా?
రాయలసీమ వాసులకు శుభవార్త అందుతోంది. రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి మరో ముందడుగు వేసింది రాష్ర ప్రభుత్వం. ఏంటా శుభవార్త అనుకుంటున్నారా..! అయితే కింద చదివేయండి.
ఈ సృష్టిలో అత్యంత దారుణమైన స్థితి ఏదైనా ఉంటే అది పేదరికంలో బతకటమే. పేదరికం ద్వారా కలిగే ఆకలి బాధ మనిషిని యోగిలా మారుస్తుంది లేదా మృగంలా మారుస్తుంది. కన్నబిడ్డల్ని సైతం అమ్ముకునేలా చేస్తుంది. ప్రస్తుతం రాయసీమలోని ఓ మూడు జిల్లాల్లో ఇదే జరుగుతోంది. తమ ఆకలి తీర్చుకోవటానికి కొన్ని కుటుంబాలు తమ ఆడ బిడ్డల్ని రెడ్ లైట్ ఏరియాలకు అమ్మేస్తున్నారు. దళారుల మాటలు విని తమ బిడ్డల్ని నరక కూపంలోకి తోసేస్తున్నారు. బాల్యం చీకటి కొంపలకు […]
రాయలసీమ రైతులకు ఏపీ సీఎం జగన్ భారీ ఆఫర్ ఇచ్చారు. జగన్ చెప్పినట్టు చేస్తే ఎకరానికి రూ. 30 వేలతో పాటు రైతు బిడ్డలకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద రామ్ కో సిమెంట్స్ పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను నమ్మి ముందుకొస్తే ఎకరానికి రూ. 30 వేలు చొప్పున రైతులకు చెల్లిస్తామని అన్నారు. గ్రీన్ కో ప్రాజెక్టులను నిర్మించేందుకు […]
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో అద్భుతం ట్రిపులార్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నట విశ్వరూపానికి నిదర్శనం ట్రిపులార్. ఎన్ని భారీ చిత్రాలు వచ్చినా.. థియేటర్లలో ట్రిపులార్ సినిమా హవా నడుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఏ సినిమా అందుకోలేని రికార్డు సొంతం చేసుకుంది. సరికొత్త బెంచ్ మార్క్ ను ఏర్పాటు చేసింది. రాయలసీమలో ఏకంగా 50 కోట్ల షేర్ను రాబట్టి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇదీ చదవండి: KGF […]
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గతంలో 13 గా ఉన్న జిల్లాల సంఖ్య ఇప్పుడు 26 కి పెరిగింది. నూతనంగా ఏర్పడిన జిల్లాలు ఏపీ భౌగోళిక స్వరూపాన్ని మార్చాయి. దీనిపై ప్రస్తుతం రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 9 కోస్తా జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతం ఉండేది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు సముద్రం వచ్చింది అంటున్నారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే రోజా […]
రాయలసీమ అంటే రత్నాల సీమ అనేది ఒకప్పుడు రాజుల కాలంలో వాడిన మాట. తరువాతి కాలంలో వానలు లేక, నీటి చుక్కకోసం అల్లాడే జనంతో కరువు సీమాగా మారింది. అప్పటి నుంచి రాయలసీమ పేరు వస్తే చాలు కరువుకు కేరాఫ్ అయింది. అసలు ఇక్కడ వానలు కురిస్తే దేవుడు కరణించాడు అనే భావన ఇక్కడి ప్రజల్లో కలుగుతుంది. ఇంక చెరువులు, కుంటలు నిండాయి అంటే అది అద్భుతమే..ఇలాంటి కరువు చరిత్ర కలిగిన రాయలసీమలో గత రెండు రోజులగా […]