ప్రభుత్వం నుంచి అందే సాయం అంటే చాలు.. అర్హులు కన్నా ఎక్కువగా అనర్హులే పోటీ పడతారు. రేషన్ కార్డుల విషయంలో ఈ తరహా వారు ఎక్కువగా కనిపిస్తారు. అయితే వీరిపై త్వరలోనే కేంద్ర కన్నెర్ర చేయనుంది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త. ఇక రేషన్ కార్డుపై రాగులు, జొన్నలు తీసుకోవచ్చు. వాటిని త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు ఏపి ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ..రేషన్ కార్డుదారులకు రాగులు, జొన్నలు అందించే విషయమై వాలంటీర్లతో సర్వే చేపట్టామని అన్నారు. రేషన్ కార్డుదారులందరూ రాగులు, జొన్నలు కావాలని కోరానని, తొలుత రాయల సీమ జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తామన్నారు. దశల వారీగా రేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైన రాగులు, జొన్నలు […]
సాధరణంగా పండుగలను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రజలకు కానుకలను ఇస్తుంటాయి. అలాగే మరికొన్ని పథకాలను సైతం ప్రారంభించడం మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజలకు వరాలు కురిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పౌరసరఫరాల శాఖ 1.46 కోట్ల రేషన్ కార్డుదారులకు కందిపప్పు, పంచదారను రాయితీలపై అందించనుంది. […]
ఏదైనా అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు.. మన ఐడెంటీ గురించి ప్రశ్న తప్పక వస్తుంది. అప్పుడు.. ఆధార్, రేషన్, పాన్ కార్డు లాంటివి సమర్పించమంటారు. ఇక రేషన్కార్డు లేకపోతే.. చాలా ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతారు. ఇక కరోనా సమయంలో ప్రభుత్వాలు రేషన్కార్డు ఉన్నవారికి నగదుతో పాటు.. ఉచితంగా బియ్యం, గోధుమలు వంటి నిత్యావసరాలను కూడా సరఫరా చేసింది. ఇక ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు అర్హులు కావాలన్న రేషన్ కార్డు తప్పనిసరి. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే.. కేంద్రం […]
కరోనా తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితంగా ఆహారధాన్యాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పథకం కింద ఉచిత ఆహారధాన్యాల పంపిణీ డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగనుంది. అయితే ఇప్పుడు రేషన్కార్డుదారులకు ప్రభుత్వం 150 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనుంది. అయితే అన్ని రాష్ట్రాల వారికి కాదులెండి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఈ నెల 150 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని […]
రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తాజా నివేదికల ప్రకారం.. పేదలకు అందించే ఉచిత రేషన్ ను సెప్టెంబర్ 30 తర్వాత కూడా పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పథకాన్ని 2020లో మార్చి నెలలో అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా 80 కోట్ల […]
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురును అందించింది. కరోనా నుంచి కేంద్ర సర్కార్ ఉచిత బియ్యాన్ని అందింస్తుంది. సెప్టెంబర్ నెలలో కూడా కేంద్రం ఉచిత రేషన్ అందించిన సంగతి తెలిసిందే. దీంతో ఎంతో మంది లబ్దిదారులు ఈ ప్రయోజానాన్ని పొందారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు మరో గుడ్ న్యూస్ ను అందించింది. ఇక నుంచి కేంద్రం అంత్యోదయ రేషన్ కార్డు ఉన్న వారికి ఉచిత రేషన్ తో పాటు […]