కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చే పథకాలకు అర్హులు కావాలంటే.. రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇక రేషన్ కార్డు మీద ఉచిత రేషన్ మాత్రమే కాక.. అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్, రేషన్ తీసుకునే వారికి ముఖ్యమైన అలర్ట్. ఈ విషయం తెలుసుకోకపోతే ఇబ్బంది తప్పదు. ప్రస్తుతం ఏపీలో పెన్షన్, రేషన్ ఇంటికే వచ్చి అందజేస్తున్నారు. అయితే శనివారం అనగా ఏప్రిల్ 8న దీనికి బ్రేక్ పడనుంది. కారణం ఏంటంటే..
రేషన్ కార్డు ఉంటే నిత్యావసర సరుకులను సబ్సిడీగా పొందవచ్చు. అయితే నకిలీ రేషన్ కార్డులను ఏరివేసే ప్రక్రియను చేపట్టిన కేంద్రం తాజాగా రేషన్ కార్డు వినియోగదారులకు శుభవార్త చెప్పింది.
ప్రభుత్వం నుంచి అందే సాయం అంటే చాలు.. అర్హులు కన్నా ఎక్కువగా అనర్హులే పోటీ పడతారు. రేషన్ కార్డుల విషయంలో ఈ తరహా వారు ఎక్కువగా కనిపిస్తారు. అయితే వీరిపై త్వరలోనే కేంద్ర కన్నెర్ర చేయనుంది. ఆ వివరాలు..
ప్రజారోగ్యం కోసం ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే రేషన్కార్డు మీద బియ్యం బదులు చిరు ధాన్యాల పంపిణీకి రెడీ అవుతుండగా.. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు..
ప్రస్తుత కాలంలో జనాలకు ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. షుగర్ వ్యాధి విజృంభిస్తోన్న నేపథ్యంలో.. బియ్యానికి ప్రత్యామ్నయం వైపు దృష్టి సారిస్తున్నారు. దానిలో భాగంగా జొన్నలు, రాగులు, వంటి చిరు ధాన్యాల వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా చిరుధాన్యాల వినియోగం ప్రోత్సాహించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆ వివరాలు..
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేసీఆర్ ప్రభుత్వం పెండింగ్ హమీలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అర్హులైన పేదవారికి రేషన్ కార్డు మంజూరుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకి ప్రభుత్వం అందించే రేషన్ తో మూడు పూటలా తిండి తినగలుగుతున్నారడంలో అతిశయోక్తి లేదు. పేద వర్గాలకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యం అనే చెప్పాలి. రేషన్ కార్డు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య శ్రీ, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందడం కోసం రేషన్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. కరోనా కష్టకాలంలో రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు […]
రేషన్ కార్డు ప్రయోజనాలు అందరకి తెలిసినవే. దారిద్య్ర రేఖ కన్నా తక్కువ వార్షిక ఆదాయం కలిగిన లబ్ధిదారుల రేషన్ కార్డుల ద్వారా తక్కువ ధరకే ఆహార ధాన్యాలు, బియ్యం, నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా.. కొన్ని ప్రభుత్వ పథకాలకు అర్హత పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే.. తక్కువ ఆదాయం కలిగిన వారికి బలమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా.. చాలామంది వీటిని నిరుపయోగం చేస్తున్నారు. ఈ క్రమంలో కేజ్రివాల్ […]