సినిమాల్లో ప్రభాస్, అనుష్క జంట ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. బుల్లితెర మీద సుధీర్, రష్మీ జంట కూడా అంతే బాగా పాపులర్ అయ్యింది. నిజ జీవితంలో ప్రభాస్, అనుష్క ఒకటైతే చూడాలనుకునే ప్రనుష్క ఫ్యాన్స్ ఎలా అయితే ఉన్నారో.. రష్మీ, సుధీర్ లు కూడా ఒకటవ్వాలని కోరుకునే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఒక షో చేస్తున్నారంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అయితే చాలా రోజుల పాటు దూరమైన వీరిద్దరూ కలిసి ఇప్పుడు మరోసారి షో చేస్తున్నారు. దీంతో మరోసారి వీరి కెమిస్ట్రీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తెలుగు టెలివిజన్ రంగంలో వినోదానికి కొదువ లేదు. ఎన్ని ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చినా కానీ.. సీరియల్స్, రియాలిటీ షోస్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్తో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్నాయి పలు ఛానెళ్లు.
రష్మీ గౌతమ్ యాంకర్ గా, నటిగానే కాదు.. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సెలబ్రిటీగా ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపించుకుంది. మరోసారి సమాజం మీద తనకున్న బాధ్యతను రష్మీ బయటపెట్టింది. ఒక ఘటనపై తన గళాన్ని బలంగా వినిపించింది.
సుడిగాలి సుధీర్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఆ హాట్ బ్యూటీతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరు? ఏంటి సంగతి?
యాంకర్ రష్మీ చాలారోజులకు ఫ్యాన్స్ కు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. బీచ్ వెకేషన్ కు వెళ్లడంతోపాటు నిక్కర్ తో కొన్ని ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి.
బుల్లితెరపై గ్లామర్ బ్యూటీ యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. టీవీ యాంకర్ గానే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన అందంతో.. గ్లామర్ షోతో.. స్టేజ్ పై రచ్చ చేసే రష్మీ.. జంతువుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. రష్మీకి వివాదాలేం కొత్త కాదు. అలాగని వాటి జోలికి వెళ్లకుండా కూడా ఉండలేదు.
ఒక వ్యక్తి రష్మీని రోడ్డు మీదకు తిరగద్దు అంటున్నారు. ఇంట్లో ఉండు, బయటకొస్తే యాసిడ్ పోస్తా అని, చేతబడి చేయిస్తా అని బెదిరించారు. ఎవరా వ్యక్తి? రష్మీని ఎందుకు టార్గెట్ చేశారు?
కామెడీ రోజురోజుకీ మితిమీరిపోతుందా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా 'జబర్దస్త్' షోలో కమెడియన్స్ చాలా విషయాల్ని ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు. అలా ఇమ్ము-రష్మీ మాట్లాడిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మూగజీవాలకు ఏ చిన్న హానీ కలిగినా వెంటనే స్పందిస్తుంది యాంకర్ రష్మీ. అయితే తాజాగా అంబర్పేట వీధి కుక్కల ఘటన తర్వాత రష్మీపై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్కి రష్మీ ఒపెన్ చాలెంజ్ చేసింది. ఆ వివరాలు..
బిగ్ బాస్ సీజన్ 6 ముగియడంతో ఇప్పుడు సీజన్ 7 గురించి చర్చలు మొదలైపోయాయి. బిగ్ బాస్ 7లో యాంకర్ రష్మీ గౌతమ్ పాల్గొనబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఈ వార్తలపై తాజాగా రష్మీ స్పందించి క్లారిటీ ఇచ్చింది.