ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. దగ్గరయ్యాడు.. ఆపై నిత్యం అనుమానాలు.. వినరాని మాటలు.. ఇవన్నీ తనను కఠిన నిర్ణయం వైపు నడిపించాయి. మనువాడతానన్న వాడే అలా లేని పోనీ అపనిందలు మోపడంతో ఆ యువతి బతికి లాభం లేదనుకుంది.
నేటి సమాజంలో కొందరు యువకులు ఘోరాలకు పాల్పడుతున్నారు. అబ్దులాపూర్ మెట్ లో స్నేహితుడిని చంపిన ఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. తాజాగా అలాంటి ఘోరమైన ఘటన మరొకటి చోటుచేసుకుంది. కార్డు బదులు డబ్బులు ఇవ్వండి అని అడిగినందుకు ఓ వ్యక్తిని ముగ్గురు యువకులు కొట్టి చంపేశారు.
యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠాలు చాప కింద నీరులా విస్తరిస్తుండటం గురించి వార్తల్లో చూస్తున్నాం. యువతను గంజాయి మత్తుకు అలవాటు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఈ ముఠాల ఆగడాలు ఈమధ్య పెరిగిపోయాయి. దీనికి తాజా ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
హరిలోని సైకో ఒక్కసారిగా మేల్కొన్నాడు. నవీన్ శరీరాన్ని ముక్కలు, ముక్కలు చేయటం ప్రారంభించాడు. శరీర భాగాలను వరుసగా తన ప్రియురాలికి వాట్సాప్ మెసేజ్ల రూపంలో పంపించసాగాడు. ‘‘ ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు’ అంటూ నవీన్ వేలు కోసి...
రేసింగ్ అంటూ కొందరు సరదా కోసం చేస్తున్న పనులకు అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. అది వారికి సరదా కావొచ్చు.. కానీ ఇతరుల ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా కార్ రేసింగ్కు ఓ నిండు ప్రాణం బలైంది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఈ ప్రమాదాలు ఎక్కువగా తెల్లవారు జామున సమయంలో జరుగుతున్నాయి. తాజాగా అలా తెల్ల తెల్లవారే సమయంలో జరిగిన ఓ ఘోర ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది.
భార్యాభర్తల బంధంలో చిన్న చిన్న గొడవలు జరగడం అనేది సహజం. ఒకప్పుడు దంపతుల మధ్య గొడవలు జరిగిన.. కొద్ది సమయం తరువాత సర్ధుకుపోతుంటారు. అలా జీవితాన్ని హాయిగా సాగిస్తుంటారు. అయితే నేటి కాలంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు.. క్షణాల్లో పెద్ద పెద్ద ఘోరాలకు దారీ తీస్తున్నాయి. చిన్న చిన్న మనస్పర్ధలకే నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితి వస్తుంది. తాజాగా భార్య కాపురానికి రాలేదని ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యపై కోపంతో ఆమె సోదరుడ్ని, […]
సాధారణంగా మెుసళ్లు ఎక్కడ ఉంటాయి అంటే.. ఏ నదుల్లోనో లేక చెరువుల్లోనో, రిజర్వాయర్లలోనో అని సమాధానం వస్తుంది. కానీ గతంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు మెుసళ్లు ఇళ్లల్లోకి కూడా వచ్చాయి. వరదలు సంభవించిన సమయంలో చాలా మెుసళ్లు దగ్గరిలోని నదుల్లో ఉండిపోయాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి మూసీ నదిలో కనిపిస్తోంది. అవును హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మూసీ పరివాహక ప్రజలు నిత్యం భయం భయంగా జీవిస్తున్నారు. దానికి కారణం మెుసళ్లు ఒడ్డుకు వచ్చి సరదాగా సేదతీరడమే. […]
విజయవాడ జాతీయ రహదారిపై ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్.. అదుపుతప్పి బోల్తా పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ కూడలి వద్ద డివైడర్ ను ఢీ కొట్టడంతో అదుపు తప్పింది. రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గ్యాస్ ట్యాంకర్ కావడంతో గ్యాస్ లీక్ అవుతుందని, ఆపై పేలుతుందేమోనని అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు. ట్యాంకర్ దగ్గరకు వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. […]