హైదరాబాద్ లో సొంతింటి కలను నిజం చేసుకోవాలన్న వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఈ కారణంగా హైదరాబాద్ లోని ఇళ్ల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తగ్గాయి. అయితే రెండు ఏరియాలు మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి.
హైదరాబాద్ శివారులో 2 బీహెచ్కే ఇండ్ల స్థలం పది లక్షలకే దొరుకుతుంది. గజం రూ. పది వేలకే సొంతం చేసుకోవచ్చు. పూర్తిగా ప్రభుత్వ భూమి, ఎలాంటి చిక్కులు లేని భూమి. పైగా సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నటువంటి ఏరియాలు అవి.
ఇటీవల కాలంలో ఎంతో మంది యువకులు బెట్టింగ్ లకు బానిసలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి మరీ బెట్టింగ్ లో పెడుతున్నారు. చివరకు బెట్టింగ్ లో భారీగా డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
అమెరికాలో భారతీయులకు రక్షణ కరువైంది. ఉన్నత విద్య కోసమని, విదేశీ ఉద్యోగం కోసమని వెళ్తున్న భారతీయులను అక్కడి గన్ కల్చర్ పొట్టన బెట్టుకుంటోంది. జాతి వివక్ష చూపించి కొందరు, సైకోల్లా ప్రవర్తిస్తూ మరికొందరు భారతీయుల ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా ఒక సైకో జరిపిన కాల్పుల్లో తెలుగమ్మాయి, జడ్జి కూతురు మృతి చెందింది.
ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా కొంతమంది దుండగులు మాటు వేసి కిడ్నాప్ చేశారు. అనంతరం అతన్ని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి చచ్చేలా కొట్టారు. ఏమీ ఎరగనట్టు యాక్సిడెంట్ అని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చివరికి?
ఈ రోజుల్లో ఎవరికీ భయం లేకుండా పోతోంది. సాటి మనిషి అని కూడా చూడకుండా దాడులకు తెగబడటం, చిన్న చిన్న కారణాలకు కూడా ప్రాణాలు తీసేయడం ఎక్కువవుతోంది. ఇలాంటి ఘటనల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక మహిళను హత్య చేసి గోనెసంచిలో ప్యాకింగ్ చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురి అవుతున్నారు. ఆ సమయంలో క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తనువు చాలిస్తున్నారు. దాంతో ఎన్నో కుటుంబాల్లో పెద్ద దిక్కు కోల్పోయి పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు.
ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. దగ్గరయ్యాడు.. ఆపై నిత్యం అనుమానాలు.. వినరాని మాటలు.. ఇవన్నీ తనను కఠిన నిర్ణయం వైపు నడిపించాయి. మనువాడతానన్న వాడే అలా లేని పోనీ అపనిందలు మోపడంతో ఆ యువతి బతికి లాభం లేదనుకుంది.