సినీ రంగాన్ని ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్లను, అభిమానులను శోక సంద్రంలో ముంచేసి ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్. విజయనగరం, విశాఖలో షూటింగ్ ముగించుకుని తిరిగి వచ్చిన ఆయన.. వడదెబ్బ బారిన పడి..
రాకేష్ మాస్టర్ మూడో భార్యపై కొందరు మహిళలు దాడికి పాల్పడ్డారు. స్కూటీపై వెళ్తున్న ఆమెను అడ్డగించి నడి రోడ్డుపై జుట్టుపట్టుకుని కిందపడేసి చితక బాదారు. యూట్యూబ్ చానల్ విషయంలో తలెత్తిన వివాదవే ఈ దాడికి కారణం అని తెలుస్తోంది. కాగా దాడికి గురైన లక్ష్మీ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను చంపడానికి పథకం వేస్తున్నారని తెలిపింది.
ఇటీవల కన్నుమూసిన రాకేష్ మాస్టర్ భార్యపై కొంత మంది మహిళా యూట్యూబర్లు దాడికి పాల్పడ్డారు. స్కూటీపై వెళ్తున్న ఆమెను అడ్డగించి నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టారు. వీరిద్దరి మధ్య తలెత్తిన ఆ వివాదం కారణంగానే దాడి జరిగినట్లు తెలుస్తోంది.
గురువు రాకేష్ మాస్టర్తో తనకున్న అనుబంధం గురించి చెప్తూ ఆయన శిష్యుడు శేఖర్ మాస్టర్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘మాస్టర్ పైనుంచి మమ్మల్ని బ్లెస్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఆయన శిష్యులు శేఖర్, సత్య, గణేష్ మాస్టర్లతో పాటు డ్యాన్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటైంది. ఈ సంతాప సభలో పలువురు సినీ ప్రముఖులు, డాన్స్ మాస్టర్లు, డాన్సర్స్, రాకేష్ మాస్టర్ కుటుంబ సభ్యులు
టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఒక్క వెలుగు వెలిగారు రాకేష్ మాస్టర్. ఈ నెల 18న అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రఫర్లుగా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ లు రాకేష్ మాస్టర్ శిష్యులే.
టాలీవుడ్ ఇటీవల ఓ మంచి డ్యాన్స్ మాస్టర్ను కోల్పోయింది. ఆయనే రాకేష్ మాస్టర్. విజయనగరంలో షూటింగ్ నిమిత్తం వెళ్లిన అధికంగా మద్యం సేవించడంతో పాటు ఎండలో ప్రయాణించడంతో వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురై చనిపోయారు.
తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కుమారుడు స్పందించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాలకు కొరియోగ్రాఫీ అందించిన రాకేష్ మాస్టర్ ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. రాకేష్ మాస్టర్ మరణం తర్వాత ఆయన గొప్పతనం గురించి మీడియాలో తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.