రీసెంట్ గా ఐపీఎల్ ఆడి సొంతూరికి వెళ్లిపోయిన ఓ యంగ్ క్రికెటర్ యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
ప్రస్తుతం ఐపీఎల్ అత్యున్నత జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. జట్టు నిండా స్టార్ ప్లేయర్లతో కళ కళ లాడుతుంది. అయితే.. ఏమైందో తెలియదు గాని ఇప్పుడు రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.
2023 ఐపీఎల్ లో రాజస్థా రాయల్స్ జట్టు అన్ని లీగ్ మ్యాచులు ఆడేసింది. ఇక ఈ జట్టు భవితవ్యం వేరే జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు గుజరాత్, సన్ రైజర్స్ జట్లను వేడుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన జైస్వాల్ ఇన్నింగ్స్ గురించే చర్చ. విరాట్ కోహ్లీ, వార్నర్, రోహిత్ శర్మ లాంటి అగ్ర బ్యాటర్లు జైస్వాల్ ఇన్నింగ్స్ గురించి అభినందిస్తూ ట్వీట్ చేశారు.ఈ ఇన్నింగ్స్ కి ఇంప్రెస్స్ అయిన భారత మాజీ స్టార్ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా.. జైస్వాల్ ని ఆకాశానికెత్తేసాడు.
ప్రస్తుతం అతడు అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ ఎన్నో మ్యాచులు గెలిపించ్చాడు. కానీ ఏం లాభం జాతీయ జట్టులో స్థానం కరువవుతుంది. తాజాగా వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేసిన ప్రాబబుల్స్ లిస్టులో రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ కి జాతీయ జట్టులో స్థానం దక్కలేదు.
క్రికెట్ లో ఏ రికార్డ్ కి గ్యారంటీ లేదు. ఎప్పుడో ఒకసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే. కానీ ఒక రికార్డ్ మాత్రం 15 ఏళ్ళ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ చెక్కు చెదరలేదు. నిన్న జరిగిన మ్యాచులో ఆ రికార్డుకి రాజస్థాన్ చేరువగా వచ్చినా.. తృటిలో చేజారింది.
అదేంటో తెలియదు గానీ కొందరు ప్లేయర్లకు ఏదీ కలసిరాదు. ఎంత రాణించినా సరైన అవకాశాలు దక్కవు. ఒక టీమిండియా స్టార్ ప్లేయర్ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. ఛాన్స్ దక్కిన ప్రతిసారి తన ప్రతిభతో దుమ్మురేపుతున్నా అతడ్ని బీసీసీఐ అంతగా పట్టించుకోవడం లేదు.
ఒక బౌలర్ అద్బుతమైన ప్రదర్శన చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ అదే బౌలర్ పదే పదే ఒకే ప్రత్యర్థి మీద ఆధిపత్యం చూపిస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆ బౌలర్ ఎవరో కాదు రాజస్థాన్ స్పిన్నర్ చాహల్. ఈ లెగ్ స్పిన్నర్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేకపోయినా.. ప్రస్తుతం కేకేఆర్ జట్టు మీద చాహల్ రికార్డ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఒక బౌలర్ అద్బుతమైన ప్రదర్శన చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఒకే బౌలర్ పదే పదే ఒకే ప్రత్యర్థి మీద ఆధిపత్యం చూపిస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆ బౌలర్ ఎవరో కాదు రాజస్థాన్ స్పిన్నర్ చాహల్. ఈ లెగ్ స్పిన్నర్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేకపోయినా.. ప్రస్తుతం కేకేఆర్ జట్టు మీద చాహల్ రికార్డ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
కెప్టెన్ అంటే జట్టుని ముందుండి నడిపించడమే కాదు.. సహచర ఆటగాళ్లను అర్ధం చేసుకోవడం కూడా అవసరం. ఈ విషయంలో ధోని ఎప్పుడూ ముందే ఉంటాడు. అయితే నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచులో ఒకప్పుడు ధోని ఏం చేసాడో ఇప్పుడు శామ్సన్ అలాగే చేసి అందరి మనసులని గెలుచుకున్నాడు.
రాజస్థాన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్.. ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు. హేమాహేమీల్లాంటి స్టార్ క్రికెటర్లకే సాధ్యం కాని రికార్డులు నీళ్లు తాగినంత ఈజీగా కొట్టేశాడు. ఇంతకీ ఏంటి విషయం?