కుండపోతగా కురుస్తున్న వర్షాలకు తెలుగురాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. నాలుగు రోజుల నుండి పడుతున్న వర్షాలకు రోడ్లపై మోకాళ్లలోతు నీరు చేరింది. ఇప్పటికే లోతట్టు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రాజెక్టుల వద్దకు వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తివేస్తున్నారు.
తెలంగాణలో మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి.. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపైకి రావాలంటేనే భయంతో వణికిపోయారు. ప్రస్తుతం వాతావరణం చల్లబడింది. తెలంగాణకు రుతుపవనాలు తాకాయి. దీంతో వర్షాలు పడటం మొదలయ్యాయి.
గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రెండు రోజు క్రితం పడిన భారీ వర్షం రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఆ దెబ్బనుంచి కోలుకోక ముందే మరో పిడుగు లాంటి వార్త బయటకు వచ్చింది.
ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం ఎండలు మండిపోతున్నాయి.. సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు రావడం.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వడగండ్ల వానలు కురియడంతో పంటనష్టం ఏర్పడి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండలు మండి పోతున్నాయి. ఉక్కపోత, వేడి గాలులతో జనాలు అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కురుస్తోన్న భారీ వర్షాలకు వాతావరణం చల్లబడింది.
గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలో వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వడగళ్ల వాన కురిసింది. ఆ వర్షాల నుంచి రైతులు కోలుకోక ముందే.. మరో భారీ వర్షం రానున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలో వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వడగళ్ల వాన కురిసింది. ఆ వర్షాల నుంచి రాష్ట్ర ప్రజలు కోలుకోక ముందే.. మరో భారీ వర్షం రానున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటను రైతులు నష్టపోతున్నారు. అకాల వర్షం వల్ల వారి కష్టం వృథా పోతోంది. ఇప్పటికే కురుసిన వడగళ్ల వర్షం రైతుల జీవితాల్లో దుఖాన్ని మిగిల్చింది. ఇప్పుడు మళ్లీ వర్షాలు అంటూ వస్తున్న అలర్టులతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకొచ్చి.. భారీ వాన కురిసింది. నిన్నటి వాన నుంచి తేరుకోక ముందే వాతావరణ శాఖ ప్రజలకు మరో హెచ్చరిక జారీ చేసింది.
గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వేడిగా ఉన్న నగరం.. మధ్యాహ్నం నుంచి చల్లబడింది.