భారతీయ రైల్వే వ్యవస్థ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. ఇక రైల్వే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ రూల్స్ కూడా కాస్త కఠినంగా ఉంటాయి. మీరు రైలు ప్రయాణించే సమయంలో ఎన్ని కఠినమైన రూల్స్ చూసి ఉంటారు. తాజాగా ఇండియన్ రైల్వే మరో కొత్త నిబంధన తీసుకొచ్చింది.
పెరుగుతున్న సాంకేతికత, అభివృద్ధి, మారుతున్న జీవన విధానం.. ఎన్నో మార్పులు చేసుకుంటున్నా ఇంకా రైలు ప్రయాణాల్లో రద్దీ పెరగడానికి కారణం ఏంటని మీరు గమనించారా? ప్రయాణికులు ఎక్కువైపోయారని అనుకుంటున్నారా? నిజం అది కాదు, బోగీలను తగ్గించేయడం వల్లే రద్దీ పెరిగిపోతుంది. ఈ దేశంలో 60 శాతం మంది పైగా సామాన్యులు, పేద ప్రజలు జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఫలానా రైలుకి ఉండాల్సినన్ని జనరల్, స్లీపర్ క్లాస్ బోగీలు ఇప్పుడు ఉన్నాయా? అంటే లేవు. దీనికి కారణం?
రెండు రోజుల క్రితమో, వారం క్రితమో టికెట్లు బుక్ చేసుకుంటే ఖాళీలు ఉండవు. వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. మనం వెళ్లే సమయానికి బెర్త్ దొరుకుతుందిలే అని అనుకుంటాం. కానీ పడుకోడానికి బెర్త్ కాదు కదా కనీసం కూర్చోడానికి సీటు కూడా దొరకదు. సర్లే ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి అని రాజీపడి ప్రయాణం చేస్తుంటాం. అయితే ఇక నుంచి వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ప్రయాణికుల సమస్యకు చెక్ పెట్టేందుకు ఐఆర్సీటీసీ పరిష్కారాన్ని తీసుకొచ్చింది.
రైలు ప్రయాణ సమయాల్లో చిన్నపాటి నిర్లక్ష్యాలతో కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. కదులుతున్న రైలును ఎక్కడం, రైలు వచ్చే సమయంలో ట్రాక్ దాటడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొందరు తాము దిగాల్సిన స్టేషన్ దాటిపోయే సరికి కంగారుపడి హడవుడిగా దిగి ప్రయత్నం చేస్తారు. ఇాలాంటి ఘటనలో అదుపు తప్పి రైలు కింద పడి చనిపోయినవారు ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా నిద్రపోయి.. తాను దిగాల్సిన స్టేషన్ దాటి పోవడంతో కంగారుపడి […]
రైల్వే ప్రయాణికుల భద్రతే తమ ప్రాధాన్యమని సంబంధింత శాఖ అధికారులు ఎప్పుడూ అంటుంటారు. కానీ అక్కడక్కడ రైల్వే ప్రయాణికులపై దాడులు జరుగుతూనే ఉంటాయి. తాజాగా రైల్వే ప్యాంట్రీ సిబ్బంది ఓ ప్రయాణికుడిపై దాడి చేశారు. కదిలే రైలు నుంచి ఆ ప్రయాణికుడిని బయటకు తోసేశారు. వారి మధ్య నీళ్ల బాటిల్ విషయంలో వాగ్వాదం మొదలై.. చివరకు రైలులో పాన్ మాసాలా ఉమ్మేశాడంటూ ప్యాంట్రీ సిబ్బంది దాడికి తెగపడే వరకు వెళ్లింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో […]
సాధారణంగా ఎవరికైన హఠాత్తుగా బోలెడంత బంగారం దొరికితే ఏం చేస్తారు? ఠక్కున దాచేస్తారా.. లేదా ఎవరు పోగొట్టుకున్నారో తెలుసుకుని భద్రంగా వారి అప్పగిస్తారా? ఆ నిర్ణయం అనేది బుద్ధిని బట్టి ఉంటుంది. తాజాగా ఓ రైల్వే గార్డు చేసిన పనికి అందరు ఫిదా అయ్యారు. ఓ రైల్వే ప్రయాణికుడు పొగొట్టుకున్న లక్షల విలువైన బంగారం ఉన్న సూట్ కేసు ఆ గార్డుకు దొరికింది. కేవలం గంటల వ్యవధిలోనే యజమాని గుర్తించి సొమ్ము అప్పగించాడు. వెయ్యి రూపాయల దొరికిన […]