వరుసగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరికొంత మంది గాయాలపాలవుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రావడం లేదు.
ఈమధ్య కాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యపానం తాగి డ్రైవింగ్ చేయడం లాంటి కారణాల వల్ల యాక్సిడెంట్లు ఎక్కువవుతున్నాయి. వీటిల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘోర రోడ్డు ప్రమాదం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలోని రెపోలి ప్రాంతం వద్ద ముంబై-గోవా హైవే మీద వెళ్తున్న కారు ఓ లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా 9 మంది మృతి చెందారు. […]
సైబర్ మోసాల గురించి నిత్యం అనేక వార్తలు వస్తుంటాయి. తాము భారీ మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నామని ఎందరో ఆవేదన చెందడం మనం చూశాం. అలానే సైబర్ కేటుగాళ్లు భారీ బహుమతులు, లాటరీ అంటూ ఆశల వల వేసి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తుంటారు. ఇలా అడ్డుఅదుపూ లేని సైబర్ నేరగాళ్ల మోసాలకు అమాయక ప్రజలు బలవుతున్నారు. సైబర్ నేరాలపై, సాంకేతికత విషయాలపై కాస్తో కూస్తో అవగాహన ఉన్న కొందరు ప్రజలు ఇప్పుడిపుడే సైబర్ నేరాల నుంచి తప్పించుకోగలుగుతుండగా […]
మహారాష్ట్రాలో దారుణం చోటు చేసుకుంది. కనిపెంచిన ఓ తల్లి కసాయిగా మారింది. ఏకంగా తన ఆరుగురు పిల్లలను చెరువలో తోసి చంపేసి దారుణ చర్యకు పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివారాల్లోకి వెళ్తే. అది మహారాష్ట్రాలోని రాయ్గఢ్ జిల్లాలో ఓ ప్రాంతం. ఓ మహిళకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడుతో పాటు ఐదుగురు కుమార్తెలు జన్మించారు. కొంతకాలం బాగానే సాగిన […]
సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా.. ఇప్పుడు దేశంలో ఎక్కడ పట్టినా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నదులు, వాగుల్లో వరద నీరు ఉదృత స్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే చాలా గ్రామాలూ నీట మునగడంతో అధికారులు సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఓ ఆర్టీసీ డ్రైవర్ చేసిన పని ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. ఆ వివరాల్లోకి […]