ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు ప్రత్యర్థులపై చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు ఇరుకున పెడుతుంటాయి. గత ఎన్నికల సమయంలో రాహూల్ గాంధీ, ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గాను 135 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా, బీజెపీకి 66 సీట్లు మాత్రమే దక్కాయి. సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి. డీకే శివకుమార్కు ఉప ముఖ్యమంత్రి పోస్టుతో పాటు కీలక పదవులు కట్టబెట్టారు. అయితే మంత్రి వర్గ విస్తరణ..
కర్నాటక ఎన్నికల ఫలితాలు అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎగ్జిట్ పోల్స్ సహా రాజకీయ విశ్లేషకులు ఊహించిన దాని కంటే కాంగ్రెస్ ఎక్కువ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం వెనుక ఒక కీలక వ్యక్తి ఉన్నారు.
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పలు చోట్ల కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల మోదీ ఇంటిపేరు చేసిన వ్యాఖ్యలపై సూరత్ రాహూల్ గాంధీని దోషిగా నిర్ధారించింది.. రెండేళ్లు జైలు శిక్ష విధించింది.
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత రాహూల్ గాంధీ పలు వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఆయనపై పలు రాష్ట్రాల్లో పరువు నష్టం దావాలు నమోదు కావడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల ఓ పరువు నష్టం కేసులో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష నేతలు భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను ఆకర్షించే పనిలో ఉన్నారు. సాధారణంగా బహిరంగ సభల్లో అప్పుడప్పుడు అపశృతులు డొల్లుతుంటాయి.. స్టేజ్ పై పరిమితికి మించిన ఎక్కడం వల్ల కుప్పకూలిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు కన్నడ నటి దివ్య స్పందన అలియాస్ రమ్య. ఇంతకు ఆమె ఎవరునుకుంటున్నారా.. సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో నిదరే కల అయినదీ, కలయే నిజమైనది పాటలో కనిపించిన నటినే రమ్య. అయితే ఆమె రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. అయితే ఓ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటు సభ్యుడిగా రాహూల్ గాంధీపై లోక్ సభ స్పీకర్ అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు సెక్రటరీ జనరల్ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను.. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. తాజాగా తెరపైకి ఇప్పుడు మరో ఎంపీ కేసు హాట్ లాపిక్ గా మారింది.