ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, విపక్షాలు సవాలు, ప్రతి సవాలుతో ఎన్నికలను కదన రంగంగా మార్చాయి. దేశ రాజకీయాల కన్నా ఆసక్తికర పరిణామం ఒకటి ఏపీలో చోటు చేసుకుంటుంది. అధికార వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన సవాలు రాష్ట్ర రాజకీయంలో ఆసక్తికర పరిణామాలకు తెర తీసింది. రెబల్ ఎంపీగా.. సీఎం జగన్ కి కొరకరాని కొయ్యగా ఉన్న రఘురామ కృష్ణరాజు.. త్వరలోనే తన […]
న్యూ ఢిల్లీ- ఆంధ్రప్రదేశ్ నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి వైపీసీ ఎంపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవిత్రమైన పార్లమెంటులో సభ్యసమాజం తలదించుకునేలా తనపై వైసీపీ ఎంపీలు బూతు మాటలతో రెచ్చిపోయారని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. లోక్ సభలో తనను కొందరు వైసీపీ ఎంపీలు లం** కొ** అంటూ పచ్చి బూతులు తిట్టారని రఘురామ కృష్ణరాజు ఆవేధన వ్యక్తం చేశారు. ఈ బూతు మాటలకు అర్థం ఏంటని పార్లమెంటులో ఉన్న ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా […]
న్యూ ఢిల్లీ- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో సర్వత్రా రేపుతోంది. పవన్ కు హఠాత్తుగా ఢిల్లీ నుంచి పిలుపు రావడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమవుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీకి చేరుకున్న వెంటనే పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. దాదాపు అరగంట […]
హైదరాబాద్-అమరావతి- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ ప్రస్తుం బెయిల్ పై ఉన్నారు. సీబీఐ కేసు ఎదుర్కొంటున్న సీఎం జగన్ గతంలో 17 నెలల పాటు జైళ్లో ఉన్నారు. ఆ తరువాత కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన బయటకు వచ్చారు. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు జగన్. ఐతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న […]
హైదరాబాద్- న్యూఢిల్లీ- రఘురామ కృష్ణరాజు.. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు. ఏపీలో అధికార వైసీపీ పార్టీ తరపున నర్సాపురం లోక్ సభ స్తానం నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణరాజు.. ఆ తరువాత సొంత పార్టీకి రెబర్ గా మారారు. వైసీపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి జగన్ పైనా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. అంతే కాగు ఏకంగా సీఎం జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు […]
రఘురామ కృష్ణరాజు ను పోలీసులు కొట్టారా.. నిన్న రాత్రి విచారణ సందర్భంగా రఘురామ కృష్ణరాజు పై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారా.. అంటే అవుననే అంటున్నారు రఘురామ కృష్ణరాజు. తనను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారని అయ్యన్న ఆరోపించారు. హైదరాబాద్ నుంచి గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లిన పోలీసులు తనపై చేయి చేసుకున్నారని రఘురామ లాయర్లు జడ్జికి పిర్యాదు చేసారు. ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న రఘురామ రిమాండ్ రిపోర్ట్ సబ్ మీట్ […]