రాధా హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు రాధాను హత్య చేసింది కాశీరెడ్డి అని పోలీసులు అనుమానించారు. కానీ, ఈ కేసు ఊహించని ములుపు తిరగడంతో చివరికి నిందితుడు భర్త మోహన్ రెడ్డి అని పోలీసులు తేల్చారు. అసలు నిందితుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన రాధ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అసలు విలన్ ఎవరో తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకు రాధను హత్య చేసిన విలన్ ఎవరంటే..
ప్రకాశం జిల్లాకు చెందిన రాధా అనే మహిళ హత్య కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక హత్య, 100 అనుమానాలు అన్న చందంగా మారింది. ఆమెపై అత్యాచారం జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.