టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుబ్మన్ గిల్ తన ఐపీఎల్ కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టును వీడే యోచనలో గిల్ ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ పదహారో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసుకు దూసుకెళ్లింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ టీమ్ ఎప్పటిలాగే మరోమారు నిరాశపర్చింది. అయితే ఒక విషయంలో మాత్రం చెన్నై కంటే పంజాబ్ ఎంతో మెరుగ్గా ఉంది.
పంజాబ్ కింగ్స్ జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు ఒక చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.
Rohit Sharma: అతనొక్కడికే ఆరు ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి. ఒకటి దక్కన్ ఛార్జెర్స్ టీమ్తో గెలిచింది. మిగిలిన నాలుగు ముంబై ఇండియన్స్ కెప్టెన్గా గెలిచినవి.. కానీ, పంజాబ్కు
నిన్న సాయంత్రం పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అయితే అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. భారీ స్కోర్ నమోదైన ఈ మ్యాచులో చివరికీ పంజాబ్ నే విజయం వరించింది. ఈ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ భార్య కన్నీళ్లు పెట్టుకుంది.
సాధారణముగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు అంటే రాయల్ గా ఉంటారు. ప్లేయర్లకు కోట్లు కుమ్మరించి వారిని సపోర్ట్ చేస్తూ కనిపిస్తారు. కానీ ప్రీతి జింటా పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. తమ క్రికెరర్ల కోసం ఎవ్వరు చేయని పని చేసి తన గొప్పతనాన్ని చాటుకుంది.
ఐపీఎల్ లో నిన్న పంజాబ్ ప్లేయర్ మీద అభిమానులు చూపించిన సపోర్ట్ హైలెట్ గా నిలిచింది. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా.. వారందరు అమ్మాయిలు కావడం ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ అంటే వెస్టిండీస్ ప్లేయర్లకు ఎక్కడా లేని పూనకం వస్తుంది. హిట్టింగ్ చేయగలిగే ప్లేయర్లు చాలా మంది ఉన్నప్పటికీ.. విండీస్ ప్లేయర్లు మాత్రం తమకే సాధ్యం అన్నట్లుగా భారీ సిక్సర్లతో విరుచుకుపడతారు. నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచులో మేయర్స్ ఒక భారీ సిక్సర్ తో అందరినీ ఆశ్చర్యంలో పడేసాడు.
అథర్వ తైదే ఈ పేరు చాలా మందికి పరిచయం లేకపోవచ్చు. క్రికెట్ నాలెడ్జ్ బాగా ఉండి.. క్రికెట్ ని ఫాలో అయితే తప్ప ఈ పేరు దాదాపుగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఈ బ్యాటర్ ప్రస్తుతం ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. ఇంతకీ ఎవరీ సంచలనం?