మూడేళ్ల క్రితం అంటే 2019 ఫిబ్రవరి14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా పాకిస్థాన్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని , ఆక్రోశాన్ని తెలియజేశారు. అయితే ఈఘటనపై దేశమంతా ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఉంటే బెంగళూరు చెందిన ఓ విద్యార్ధి ఉగ్రదాడిలో జవాన్లు మరణించడం పట్ల సంబరాలు […]
ఉత్తర్ ప్రదేశ్- మొన్న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ తో సహా మొత్తం 13 మంది వీర సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. అలా చనిపోయిన జవాన్ల కుటుంబాలు ఎంతలా కన్నీరు మూన్నీరయ్యాయే మనం చూశాం. చాలా కుటుంబాలకు చనిపోయిన వీర సైనికులే పెద్ద దిక్కు. వాళ్లే కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయా కుటుంబాలకు దిక్కెవరు. ఇప్పుడు ఆ కుటుంబాల పోషన బాధ్యత ఎవరిది.. […]