కమెడియన్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బండ్ల గణేష్. ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలు తీశారు. నిర్మాతగా కంటే ఆయన మాటలతోనే చాలా ఫేమస్ అయ్యారు. ఆడియో ఫంక్షన్లలో తనకు తోచిందే, అనిపించిందే మాట్లాడుతుంటారు.
ఒక నిర్మాత తనను రూమ్కు రమ్మన్నాడని ప్రముఖ నటి ఆరోపించింది. రెండుసార్లు తనను రూమ్కు రమ్మన్నాడని ఆమె చెప్పింది. గదిలో ఆయన మాటలు విని తాను షాక్ అయ్యానని చెప్పింది.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది టాలీవుడ్ లో సినీ దిగ్గజాలు వరుసగా కన్నుమూశారు. తమ అభిమాన నటులు, దర్శక, నిర్మాతలు కన్నుమూయడంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
దిల్ రాజు సినిమాలకు ఎంతలా టైమ్ కేటాయిస్తారో.. ఫ్యామిలీతోనూ అంతే సంతోషంగా సమయాన్ని ఆస్వాదిస్తుంటారు. తాజాగా భార్యతో కలిసి ఆడుతూపాడుతూ కనిపించారు. ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సమాజంలో ఆడవారిపై వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా వేధింపులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు అందరూ ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా ప్రముఖ నటి ఒకరు నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో అలరించిన ఆయన మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు టాలీవుడ్ లో హీరో, ప్రొడ్యూసర్ గా చాలా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇంతకీ వాళ్లెవరో గుర్తుపట్టారా?
ఇండస్ట్రీలో సక్సెస్ ని చూసిన సెలబ్రిటీలు ఎవరైనా కొన్నాళ్ళకు దీనస్థితిలో కనిపిస్తే.. ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా తారసపడుతున్నాయి. గతంలో స్టార్స్ గా వెలిగిన వారు.. అనారోగ్యం బారినపడి, కనీసం వైద్యం ఖర్చులకు కూడా డబ్బులు లేని దుస్థితిలో ఎదురు పడటం అనేది అందరినీ కలచివేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ప్రముఖ సినీ నిర్మాత వి. ఏ. దురైని చూసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు.
ఏంటి సినిమాల్లోకి క్రికెటర్ రవీంద్ర జడేజానా? ఏ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు అనేగా మీ డౌట్. మీ సందేహాలకు సమాధానం కావాలంటే ఈ ఆర్టికల్ ని చివరి వరకు చదివేయండి.
ఇటీవల మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రతినిత్యం ఎక్కడో అక్కడ లైంగిక వేధింపులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. పట్టపగలు ఒంటరిగా తిరగాలంటేనే మహిళలు బయపడిపోతున్నారు. సామాన్య మహిళలకే కాదు.. ఈ కష్టాలు సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదు.