ఐపీఎల్.. మరికొన్ని రోజుల్లో సగటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సారి ఐపీఎల్ లో పెద్ద స్టార్లు గా ఎదిగే టాప్-5 యంగ్ ప్లేయర్స్ ను సెలక్ట్ చేశాడు సౌరవ్ గంగూలీ.
టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షా సెల్పీ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. సెల్పీ ఇవ్వలేదని కొందరు వ్యక్తులు షాపై దాడి చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పృథ్వీ షాకు అండగా నిలబడ్డాడు సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్.
సెల్ఫీ ఇవ్వలేదని టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి చేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటనలో దాడి చేసిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు ఓషివారా పోలీసులు. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
పృథ్వి షాపై దాడి ఘటన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోల్లో అతడి పక్కనే ఒక యువతి కూడా కనిపిస్తోంది. ఆమె.. అతడి చేతిలోని బేస్ బాల్ బ్యాట్ ను లాక్కొని ప్రయత్నం చేస్తోంది. ఆ అమ్మాయి ఎవరు..? అతని చేతి నుండి ఎందుకు లాక్కొని ప్రయత్నం చేస్తుందన్నది తెలియడం లేదు..
టీమిండియా మరో అద్భుత విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్తో అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో భారత జట్టు 168 రన్స్ తేడాతో భారీ విక్టరీ కొట్టింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను 2-1 తేడాతో హార్దిక్ పాండ్యా సేన చేజిక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 235 రన్స్ చేసింది. మన బ్యాట్స్మెన్లో శుబ్మన్ గిల్ (126 నాటౌట్) సెంచరీతో వీరవిహారం చేశాడు. అయితే భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పర్యాటక కివీస్ జట్టు 66 […]
టీమిండియా కుర్రాళ్లు మంచి ఊపుమీదున్నారు. అందుకు తగ్గట్లే వన్డే సిరీస్ ని 3-0 తేడాతో చేజిక్కుంచుకున్న భారత జట్టు.. టీ20 సిరీస్ లో మాత్రం తొలి మ్యాచులోనే ఓడిపోయింది. కానీ రెండో టీ20లో మాత్రం పుంజుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు నిర్ణయాత్మక మూడో మ్యాచ్ కోసం రెడీ అయిపోయింది. ఇక గెలుపే టార్గెట్ గా ఈ మ్యాచ్ లో గెలిచి, సిరీస్ పట్టేయాలని హార్దిక్ సేన చూస్తోంది. అయితే ఇలాంటి టైంలో ఓ విషయం మాత్రం […]
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయ్యారు అయ్యింది ప్రస్తుతం ఓ టీమిండియా క్రికెటర్ పరిస్థితి. ఎంత గొప్పగా రాణిస్తున్నప్పటికీ జట్టులో స్థానం దక్కక ఇప్పటికే బాధ పడుతున్నాడు ఆ ఆటగాడు. ఇది చాలదు అన్నట్లుగా ఇప్పుడు మరో కష్టం వచ్చింది ఈ యువ క్రికెటర్ కు. గత కొన్ని రోజులుగా ఓ నటి, మోడల్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరు విడిపోయినట్లు తెలుస్తోంది. దానికి కారణం […]
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా దాదాపు 18 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ టీమిండియాలోకి వచ్చాడు. 2018లోనే భారత జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షా.. ఆడిన తొలి టెస్టు మ్యాచ్లోనే సెంచరీ చేసి.. టీమిండియాకు దొరికిన మరో వీరేందర్ సెహ్వాగ్గా పేరుతెచ్చుకున్నాడు. కానీ.. కొన్ని మ్యాచ్ల తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వరుసగా విఫలం అవుతుండటంతో జట్టులో స్థానం కోల్పోయాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి మరోసారి జాతీయ జట్టులోకి వచ్చాడు. […]