జైల్లో చదువుకుని విడుదలయ్యాక మంచి పొజిషన్ లో స్థిరపడ్డవారిని చూసుకుంటారు. కానీ జైల్లో ఉంటూ ప్రేమించుకున్న ఖైదీలను చూశారా? పెరోల్ పై వచ్చి పెళ్లి కూడా చేసుకున్నారు.
చదువుకోవాలనే తపన ఉండాలే కానీ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన ధైర్యంగా అధిగమించవచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించవచ్చు. అలా విపత్కమైన పరిస్థితులో ఉన్న యూపీ ఖైదీలు పదో తరగతి పరీక్షల్లో ప్రభంజనం సృష్టించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజలా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా విద్యా, వైద్యం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు జగన్ సర్కారు ఉచిత వైద్యం అందిస్తుంది.
సాధారణంగా నేరం చేసిన నేరస్థులకు జైలు శిక్ష విధించడం సహజమే. అయితే ఈ జైలు శిక్షకాలంలో కోందరు నేరస్థులు మానసికంగా, శారీరకంగా కుంగిపోతుంటారు. దానికి కారణం వారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటమే. ఈ క్రమంలోనే ఖైదీలలో మానసిక, శారీరక ఒత్తిడిని దూరం చేయడానికి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖైదీలలో మానసిక పరివర్తన కోసం వారి వారి భార్య లతో ఏకాంతంగా గడిపేందుకు కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే […]
క్షణికావేశంలో చేసిన తప్పులకు కొందరు ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతుంటారు. భార్య, బిడ్డలకు దూరంగా ఉంటూ జీవితాన్ని గడుపుతుంటారు. తమ వారిని కలుకుని మనస్సు విప్పి మాట్లాడుకోవాలని అనుకుంటారు. కానీ జైల్లోని రూల్స్ ప్రకారమే కుటుుంబ సభ్యులను కలిసేందుకు అవకాశం ఉంటుంది. అయితే తాజాగా పంజాబ్ జైళ్ల శాఖ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి జైళ్లలో గడుపుతున్న ఖైదీలు తమను చూసేందుకు వచ్చే భాగస్వామితో ఏకాంతంగా గడిపేందుకు అవకాశం కల్పించింది. ఖైదీల్లో మార్పు తీసుకొచ్చే […]
ఇజ్రాయిల్పై దాడులకు పాల్పడిన పాలస్తీనా టెర్రరిస్టులను గిల్బోవా జైలులో నిర్బంధించి శిక్షలు అమలుచేస్తుంది ఇజ్రాయిల్ ప్రభుత్వం. అయితే ఖైదీలుగా ఉన్న ఉగ్రవాదులు కొన్ని సార్లు అక్కడి గార్డులపై దాడికి పాల్పడుతుంటారు. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి మహిళా గార్డులను ఉగ్రవాదుల మీద ఉసికొల్పుతారని, ఈ మహిళా గార్డులను వారికి ఎరగా వేసి వారి కోరికలు తీర్చమని బలవంతం చేస్తారని గత కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలకు బలం చేకూరేలా ఓ మహిళా గార్డు తనపై జరిగిన […]
తీహార్ జైలులో దాదాపు 2,400 మంది ఖైదీలు మిస్ అయ్యారు. ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కరోనా సమయంలో పెరోల్ పొందిన తిహార్ జైళ్లలోని ఖైదీల్లో 2,400 మంది తిరిగిరాలేదని అధికారులు వెల్లడించారు. వీరి జాబితాను విడుదల చేశారు. 2020-21లో కొవిడ్ దశలో 6,000 మంది ఖైదీలకు పెరోల్ మంజూరు చేయగా.. 3,400 మంది మాత్రమే జైళ్లకు తిరిగివచ్చారు. మిగిలిన వారి ఆచూకీ తెలియడం లేదు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తుండటంతో జైలు […]
డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల అనేక మంది ప్రమాదాల బారినపడటంతో ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్కు చెక్ పెట్టేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మందు బాబులను మార్చాలని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా మందుబాబుల రక్త నమూనాల్లో మద్యం మోతాదు (బీఏసీ)ను రక్త నమూనాలను విశ్లేషించి లెక్కిస్తారు. హైదరాబాద్ పోలీసులు డ్రంక్ డ్రైవ్లో పట్టుబడి శిక్ష ఖరారైన వారికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టారు. మామూలుగా నేరాలు చేసిన వారికి తెల్ల బట్టలిస్తారు. […]
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని తొమ్మిది జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 21 మంది ఖైదీలు కరోనా వేళ జైలు కంటే సురక్షితం, ఆరోగ్యప్రదం మరొకటి లేదంటూ పెరోల్ (తాత్కాలిక విడుదల) తమకు వద్దని ఉన్నతాధికారులకు లేఖలు రాశారు.కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో బయటి కంటే జైలులోనే పరిస్థితులు సురక్షితమని ఆనంద్కుమార్ పేర్కొన్నారు. జైలులో అయితే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని, గంట కొట్టగానే అన్నం పెడతామని అన్నారు. ఖైదీలకు ఇచ్చే 90 రోజుల పెరోల్ కాలాన్ని మళ్లీ శిక్షాకాలంలో […]