ఓ ప్రముఖ పాఠశాలలో ప్రిన్సిపాల్, మేనేజర్ ఇద్దరూ తమ గదులను లాడ్జి రూములుగా మార్చేశారు. ఆ గదుల్లోనే వంట, పెంట చేస్తున్నారు. అధికారులు తనిఖీ చేయగా గదుల్లో మద్యం సీసాలు, నిరోధ్ లు, మహిళల లోదుస్తులు బయటపడ్డాయి. లైబ్రరీకి ఆనుకుని, అమ్మాయిల తరగతి గదుల నుంచి తమ గదుల్లోకి వెళ్లేలా డైరెక్ట్ ఎంట్రీ పెట్టుకున్నారు. అసలేం జరుగుతోందని తనిఖీ అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కీచకుల్లా మారుతున్నారు. తమ బిడ్డలాంటి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ కాలేజ్ ప్రిన్సిపల్ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమెను ఆ పని కోసం ఇంటికి రమ్మని పిలిచాడు. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నై, నందనమ్లో వైఎమ్సీఏ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్లో వందల మంది విద్యార్థినీ, విద్యార్థులు ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుతున్నారు. జార్జ్ అబ్రహం అనే వ్యక్తి కాలేజ్లో ప్రిన్సిపల్గా […]
ఈ మద్య చిన్న చిన్న విషయాలకే మనుషులు విచక్షణ కోల్పోతున్నారు.. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నారో అన్న విషయం మరచి ఎదుటివారిపై దాడులు కూడా చేస్తున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పిస్తూ.. వారికి బంగారు బాటలు వేయాల్సిన గురువులు.. ఈ మద్య ఆ స్థానానికే మచ్చ తెస్తున్నారు. విద్యార్థుల ముందు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు కొట్టుకోవడంతో వారి పరువు పోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో […]
విద్యార్థి అంటే విద్యను అర్జించే వాడు అని అర్థం. ఒకప్పుడు విద్య కోసం గురువు ఎన్ని శిక్షలు వేసిన భరించే వారు శిష్యులు. కానీ నేటికాలంలో కొందరు విద్యార్థుల్లో ఓర్పు, సహనం లేకుండా పోయింది. వారు చేసే తప్పులను ఎత్తి చూపి.. మందలిస్తున్న ఉపాధ్యాయులపై దాడులకు దిగడం లేదా తాము ఆత్మహత్యల పాల్పడటం చేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థి తరగతి గదిలో సెల్ఫీ తీసినందుకు ప్రిన్సిపాల్ మందలించారు. దీంతో ప్రిన్సిపాల్ పై కోపంతో ఆ విద్యార్థి ఆత్మహత్య […]
విద్యాలయాలు అంటే పవిత్రమైన దేవాలయాలతో సమానం అంటారు. గురు బ్రహ్మా.. గురుః విష్ణు, గురు దేవో మహేశ్వర.. అంటూ త్రిమూర్తులతో పోల్చుతాం. అలాంటిది ఈ మద్య కాలంలో ఉపాధ్యాయులు చేస్తున్న పనికిమాలిన పనులతో విద్యా వ్యవస్థ ఎటు పోతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా ఓ కళాశాల ప్రిన్సిపాల్ ని దారుణంగా కొట్టాడు. కొట్టింది ఎవరో బయట వ్యక్తి కాదు ఆ కాలేజీలో ప్రొఫెసర్. ఇది చదవండి : బీజేపీలోకి ములాయం సింగ్ కోడలు.. ఎవరీ అపర్ణ యాదవ్! ఈ […]
ఉత్తర ప్రదేశ్- సమాజంలో పైశాచికాలు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని బాలికలపై కొందరు దుర్మార్గులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీంతో పిల్లలను స్కూల్ కు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా, పిల్లలు, ఆడవాళ్లపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. కొందరు ఉపాద్యాయులు సైతం ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే కామాంధులుగా మారుతున్నారు. పరీక్షల పేరుతో పాఠశాలకు పిలిచి విద్యార్థినులపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కీచకుడు. ఒకరు కాదు ఇద్దరు కాదు […]