భారతీయ జనతా పార్టీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముస్లింల కంటే వీధి కుక్కలకే ఎక్కువ గౌరవం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ ఎక్కడ ఉంటే అక్కడ ముస్లింలు బహిరంగ జైల్లో జీవిస్తున్నట్టే ఉందని వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం గుజరాత్ ఖేడాలోని ఉందేలా గ్రామంలో ముస్లింలపై పోలీసులు జరిపిన దాడుల్ని ప్రస్తావిస్తూ ఈ […]
పశ్చిమ బెంగాల్లో ఒక రూపాయి డాక్టర్గా ఫేమస్ అయిన డాక్టర్ సుశోవన్ బెనర్జీ ఇవాళ కన్ను మూశారు. దాదాపు 60 ఏళ్ళ పాటు కేవలం ఒక్క రూపాయికే ఎందరో రోగులకు చికిత్స అందించిన వైద్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణంపై దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. డాక్టర్ సుశోవన్ మరణం పట్ల దేశ ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. పెద్ద మనసున్న వ్యక్తిగా డా.సుశోవన్ గుర్తుండిపోతారని మోదీ ట్వీట్ చేశారు. ఆయన […]
ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ వాదాన్ని వినిపిస్తూ.. ద్రవిడ మోడల్ పాలనను యావత్ దేశానికి చూపిస్తామన్నారు. అంతేగాక తమిళనాడులో తమిళమే మాట్లాడతామంటూ పేర్కొన్నారు. కేంద్రంతో సంఘీభావంగా ఉంటామంటూనే..రాష్ట్ర డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. రాష్ట్రాలకు నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్టాలిన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలతో కేంద్రం కలిసి పనిచేస్తేనే దేశాభివృద్ధి అని స్టాలిన్ వెల్లడించారు. ఈ క్రమంలో స్టాలిన్, ప్రధాని ముందు కొన్ని డిమాండ్లుపెట్టారు. […]
టీకా ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా మూడు రాష్ట్రాల్లో కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలు కలిసి కోటికి పైగా డోసులను అందించాయని పేర్కొంది. వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని సాధించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా కోటి మందికి టీకా వేశారు. ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ వేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ట్విట్టర్లో స్పందించిన ప్రధాని నరేంద్ర […]
కరోనా కష్ట కాలం నుండి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ప్రపంచదేశాలన్నీ ఈ విషయంలో యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నాయి. ఇందుకు మన దేశం ఏమి మినహాయింపు కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు కలసి ఇప్పటి వరకు 20 కోట్ల మందికి పైగానే వ్యాక్సినేషన్ పూర్తి చేశాయి . కానీ.., ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించడంతో వ్యాక్సినేషన్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. కానీ.., ఇలాంటి వేళ దేశ ప్రధాని నరేంద్ర […]