తెలుగు రాష్ట్రాల్లో మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు సంచలనం మారింది. ఆమెది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి హత్యే అని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ప్రీతి మరణించి వారం అవుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
కేఎంసీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి మృతి ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అలాంటి ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈమేరకు ప్రీతి పేరెంట్స్కు కవిత ఓ లేఖ రాశారు. అందులో ఆమె ఏం రాసుకొచచ్చారంటే..!
వైద్య విద్యార్థిని ప్రీతి అంశంపై స్పందించింది ప్రముఖ నటి పూనమ్ కౌర్. కానీ, ఆమె చేసిన ట్వీట్ లో మాత్రం బతికున్న ప్రీతిని చనిపోయినట్టుగా ట్వీట్ చేయడం గమనార్హం.