రోడ్లు ఓ దేశ అభివృద్ధికి చిహ్నాలు. రవాణా మార్గాలు సరిగా ఉంటేనే ఆ ప్రాంతం బాగా ఆభివృద్ధి చెందుతుంది. పూర్వ కాలం నుంచి కూడా నాగరికత వెల్లి విరియడానికి, అభివృద్ధి చెండానికి రోడ్లు ప్రధాన పాత్ర పోషించాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు రవాణా మార్గాల అభివద్ధి కోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు కూడా చేస్తాయి. ప్రభుత్వాలు ఎంత చేసినా గుంతలు లేని రోడ్లు అనేది మన దగ్గర అతి పెద్ద సవాల్. కొంతమంది ప్రైవేట్ […]
హైదరాబాద్- ప్రశాంత్ కిషోర్.. ఈ రాజకీయ వ్యూహకర్తకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీ పార్చీ నుంచి మొదలు చాలా ప్రాంతీయ పార్టీలకు వ్యూహాలు రచించారు ప్రశాంత్ కిషోర్. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ కి వ్యూహాలు రచించి, వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు ప్రశాంత్ కిషోర్. అలా చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను అధికారంలోకి తెచ్చారాయన. అందుకే ప్రశాంత్ కిషోర్ కు దేశ రాజకీయ వర్గాల్లో మంచి డిమాండ్ ఉంది. […]
ఎన్నో ఏళ్ల ఘన చరిత్రను మూటగట్టుకుని దేశ ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేసిన పార్టీ కాంగ్రెస్. తెల్ల దొరల నుంచి విముక్తి కొరకై స్వతంత్రాన్ని అందించి భారతావనికి ఉపశమనం కలిగించింది. అసేతు హిమాచలాన్ని ఒంటి చేత్తో ఏలిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నేడు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయనే చెప్పాలి. గత కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది నిఖార్సయిన నాయకులను చూశాం. ఆనాటి మేటి రాజకీయ నాయకుల్లాంటి నేతలు నేటి […]
ప్రశాంత్ కిశోర్…పరిచయం అక్కర్లేని మాహామేధావి. తన పదునైన వ్యూహాలతో జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు చక్రం తిప్పుతున్నాడు. ఈయన వేసే ఎత్తుగడల ముందు తలలు పండిన మేధావులు సైతం తలవంచాల్సిందే. 2014 గుజరాత్ ఎన్నికల్లో మోడీకి వ్యూహకర్తగా పనిచేసిన పీకే అద్భుతమైన విజయాన్ని మోడీకి అందించారు. ఇక ఇక్కడి నుంచే ప్రశాంత్ కిశోర్ పేరు జాతీయ రాజకీయాల్లో మారుమోగిపోయింది. ఆ విజయాన్ని పునాదిగా భావించిన పీకే అక్కడి నుంచి జాతీయ రాజకీయాలను చక్రం తిప్పే పనిలో నిమగ్నమయ్యాడు. గతంలో […]
హైదరాబాద్- ప్రశాంత్ కిశోర్.. భారత్ లో ఈ పేరు తెలియని రాజకీయ నాయకుడు ఉండరేమో. ఎందుకంటే ప్రధాని మోదీ నుంచి మొదలు పలు రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిశోర్. ఆంద్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి కూడా ప్రశాంత్ కిశోరే వ్యూహాలు రచించారు. ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు రచించారంటే ఇక గెలుపు ఖాయం అన్న పేరు ఉంది. ఇక ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ శిష్యులు సైతం రాజకీయ వ్యూహాలు […]
న్యూ ఢిల్లీ (నేషనల్ డెస్క్)- బీజేపీ సహా పలు రాష్ట్రాల్లో ఆయా రాజకీయ పార్టీలకు సంచలన విజయాలను సాధించిపెట్టిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి ఆయన వ్యూహాలతో విజయాన్ని సాధించిపెట్టారు. దీంతో ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ తదుపరి వ్యూహరచన ఏ రాష్ట్రంలో ఉండబోతోందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ పీకే సంచలన ప్రకటన […]