దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వారు ఉండరు. రాజకీయాల్లో ఆయన ఒక మంచి వ్యూహకర్తగా పిలుస్తుంటారు. ఇటీవల ఆయన సొంత రాష్ట్రంలో ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి జన్ సురాజ్ పేరు తో పాదయాత్ర చేస్తున్నారు.
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్.. గత కొన్నేళ్లుగా దేశ రాజకీయాల్లో సెన్సేషన్గా నిలుస్తున్న పేరిది. అందరూ ఈయన్ని ముద్దుగా పీకే అని పిలుస్తుంటారు. నరేంద్ర మోదీని ప్రధాన మంత్రిని చేయటంలో ఆయన వ్యూహాలు సక్సెస్ అవ్వటంతో దేశమంతా ఆయన పేరు మారుమోగింది. నితీష్, వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంకే స్టాలీన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్ వంటివారిని ముఖ్యమంత్రులుగా చేయటంలో ఆయన కృషి అమోఘం. 2021 ఎన్నికల్లో డీఎంకే, టీఎంసీ విజయం తర్వాత ఇకపై రాజకీయ వ్యూహకర్తగా ఉండబోనని […]
వందేళ్ల చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్కు గత కొన్ని ఏళ్లుగా అన్ని పరాజయాలే ఎదురవుతున్నాయి. కాంగ్రెస్కు కంచుకోట అయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ వైభవం క్రమంగా కనుమరుగవుతూ వస్తోంది. ఇక గత కొన్నేళ్లుగా అటు జాతీయ స్థాయిలోనూ.. ఇటు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ను వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని సంప్రదించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ […]
Prashant Kishor : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికి 2023లో జరగబోయే ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్తో సర్వేలు చేయిస్తున్నారట. ఏఐఎంఐఎంకు చెందిన ఏడు స్థానాలు తప్ప మిగిలిన 112 స్థానాల ఫైనల్ రిపోర్టు ఏప్రిల్ 15లోగా ముఖ్యమంత్రి చేతికి అందనుందట. ఇప్పటివరకు 30 స్థానాలకు సంబంధించి […]
ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం తన పాలన కూల్ గానే సాగిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా గగ్గోలు పెడుతున్నా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ జెండా రెప రెపలాడిన విషయం తెలిసిందే. సీఎం జగన్ తీసుకు వస్తున్న వినూత్న పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి.. దాంతో ఆయనపై ప్రజల నమ్మకం కూడా బాగానే పెరిగిపోయిందని అంటున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రం ఆర్థికలోటుతో సతమతమవుతున్నా.. కరోనా ఇబ్బందులు ఉన్నా జగన్ సర్కార్ ఏమాత్రం ఆలోచించకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను […]
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ సినిమాని తలపిస్తున్నాయి. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగడంతో నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలు నిశ్శబ్దంగా ఉంటూనే వచ్చాయి. ఎప్పుడైతే ఈటల ఎపిసోడ్ తెరపైకి వచ్చిందో అప్పటి నుండి పరిస్థితిలు ఒక్కసారిగా మారిపోయాయి. ఒకవైపు హుజురాబాద్ ఉపఎన్నిక హీట్ పుట్టిస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాల ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ అధికార పార్టీని కాస్త కలవర పెడుతున్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం తెలంగాణలో ఆ పార్టీకి కలసి […]