ఓ వాలంటీర్ వీఆర్వోకు గట్టి షాక్ ఇచ్చాడు. పట్టాదారు పుస్తకం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి చివరకు ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు ఓ వీఆర్వో. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో జరిగింది.
అడవిలో పెరిగే చెట్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. సుగంధ ద్రవ్యాలు, వన మూలికలు మనకు లభ్యమవుతాయి. అయితే కొన్నిచెట్లు నీడనిస్తాయి.. కొన్ని చెట్లు పూలను, పండ్లనిస్తాయి. కొబ్బరి చెట్లు కొబ్బరి బొండాలను ఇస్తాయి.
ప్రకాశం జిల్లా దర్శిలో ఘోర ప్రమాదం జరిగింది. దర్శి దగ్గర అదుపుతప్పి సాగర్ కెనాల్ లోకి పెళ్లి బృందం బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
ఒంగోలు- ఈ మధ్య కాలంలో సహజీవనం చాలా సహజమైపోయింది. సినిమా స్టార్స్, సెలబ్రెటీలే కాదు, మామూలు జనం సైతం సహజీవనంవైపు మొగ్గుచూపుతున్నారు. ఐతే అమ్మాయి, అబ్బాయి సహజీవనం చేయడం మామూలే, కానీ ఇద్దరు అమ్మాయిలు కలిసి సహజీవనం చేయడమే విడ్డూరంగా ఉంది. అవును ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు అమ్మాయిల సహజీవనం వివాదాస్పదంగా మారింది. ఒంగోలులో ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా లక్ష్మి, రాణి అనే ఇద్దరు యువతుల మధ్య పరిచయం ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే వీరిద్దరి […]
సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. వారిని నిత్యం సమాజంలో తిరిగే కొందరు గుంట నక్కలు వేధిస్తుంటారు. వారు చెప్పినట్లు చేస్తే సరి.. లేకుంటే, వేధింపులు, బెదిరింపులు, అవరసమైతే ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడటంలేదు. తాజాగా రెండేళ్ల క్రితం పెళ్లై, 5 నెలల బాబు ఉన్న మహిళను, ఓ కామాంధుడు తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. తన మాటవినని ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం లో చోటుచేసుకుంది. మరిన్ని క్రైమ్ […]
గజం స్థలం కోసం అన్యాయాలకు అక్రమాలకు పాల్పడే వారు ఉంటున్న నేటి సమాజంలో గజాల లెక్కన తన కోట్ల విలువైన భూమిని నిరుపేదలకు దానం చేసే వారు నూటికొక్కరు మనకు కనిపిస్తారు. దేవుడి పూజ కన్నా కష్టాల్లో ఉన్న పేదవారిని ఆదుకుంటే అదే నిజమైన దేవుడి సేవా అని నమ్మిన వ్యక్తి అతను. అతనే ప్రకాశం జిల్లాకు చెందిన దేవసాని రామమనోహర్ రెడ్డి. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడుకు చెందిన విద్యావేత్త దేవసాని మనోహర్ రెడ్డి […]
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టాటా ఏస్ వాహనం రోడ్డుపై పడిఉన్న గేదె కళేబరాన్ని ఎక్కింది. వాహనం బోల్తాపడకుండా ప్రయత్నించే క్రమంలో డ్రైవర్ ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో డ్రైవర్ సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. తుర్లపాడు మండలం రోలుగుంపాడు వద్ద ఒంగోలు- కర్నూలు రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 14 మంది ఉన్నారు. బేస్తవారిపేట నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని మార్కాపురంలోని […]