శ్రీలంకలో అణచివేతకు గురికాబడుతున్న తమిళులకు స్వాతంత్ర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభాకరన్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE)ని స్థాపించాడు. త్రివిధ దళాలను ఏర్పాటు చేసి దాదాపు మూడున్నర దశబ్దాలు శ్రీలంక ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేశాడు. తాజాగా ప్రభాకరన్ బతికే ఉన్నారన్న వార్తలపై స్పందించిన శ్రీలంక ప్రభుత్వం..
LTTE చీఫ్ ప్రభాకరన్.. తమిళుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకున్న ఏర్పాటువాద నాయకుడు. తమిళ మైనార్టీల కోసం వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రభుత్వంపై పోరాటం చేశాడు.