మణిరత్నం సినిమాలన్నీ క్లాసిక్సే. తమిళ సినిమా దశను దిశను ఆయన మార్చారు. అలాగే తెలుగు సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపారు. ఎంతలా అంటే ప్రతి టాలీవుడ్ హీరో మణిరత్నంతో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకునే వారు.
పీరియాడికల్ స్టోరీతో తీసిన 'పొన్నియిన్ సెల్వన్ 2' కూడా ఓటీటీలోకి వచ్చేసింది. కానీ వాళ్లకే మాత్రమే స్ట్రీమింగ్ అవకాశం కల్పించారు. ఇంతకీ ఏంటి సంగతి? ఎందులో స్ట్రీమ్ అవుతోంది?
'పొన్నియన్ సెల్వన్ 2' పాన్ ఇండియాలో బాగానే అలరిస్తోంది. ఇందులో టీనేజీ త్రిషగా యాక్ట్ చేసిన అమ్మాయి.. హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరు? ఏంటి సంగతి?
2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 సినిమా విడుదలైంది. ఇదే రోజున అంటే 2023 28న పీఎస్ 2 విడుదలైంది. దీంతో బాహుబలి 2 కన్నా పీఎస్ 2 బాగుందని కొంతమంది అరవ ఫ్యాన్స్ ట్విట్టర్ లో పడి ఓ తెగ అరుస్తున్నారు. బాహుబలి వరస్ట్ మూవీ అని మొరుగుతున్నారు. మనోళ్లు ఊరుకుంటారా? పొన్నియన్ సెల్వన్ కాదు, పన్నీర్ సెల్వన్ అని కౌంటర్ ఇస్తున్నారు.
తెలుగులో పెద్దగా బజ్ లేకుండా రిలీజైన 'పొన్నియిన్ సెల్వన్ 2'.. డీసెంట్ వసూళ్లు సాధించింది. తొలిపార్ట్ తో పోలిస్తే.. తొలిరోజు కాస్త తక్కువనే వసూలు చేసిందని అంటున్నారు.
తెలుగులో బాగా ట్రోలింగ్ గురై, తాజాగా థియేటర్లలోకి వచ్చిన మూవీ 'పొన్నియిన్ సెల్వన్ 2'. ఇప్పుడు దీని ఓటీటీ డీటైల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇంతకీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఐశ్వర్య రాయ్ అంటే అందానికే అసూయ పుట్టేంత అందం ఆమె సొంతం. 50 పదుల వయసులో కూడా ఏమాత్రం వన్నె తగ్గని రూపుతో.. అందంతో అందరిని మాయ చేస్తోంది. అందం ఐశ్యర్య దాసోహం అయ్యిందని చెప్పవచ్చు. అలాంటి ఐశ్వర్య ఎవరూ ఊహించని పని చేసి భారీ షాక్ ఇచ్చింది. ఆ వివరాలు..