ఇప్పుడంటే జనరేషన్ మార్పులు వచ్చి అన్నిటిలోనూ సమాన వాటా కావాలని కొంతమంది ఆడవాళ్లు అడుగుతున్నారు గానీ ఒకప్పుడు ఈ వాటాలు, మొహమాటాలు ఎందుకొచ్చిందని మహిళలు పెద్దలు మాటలకు కట్టుబడి ఉండేవారు. అలా ఇప్పటికీ సాంప్రదాయాలకు, ఆచారాలకు కట్టుబడి జీవించే వారు ఉన్నారు. అలాంటి వారిలో వైఎస్ఆర్ జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లి గ్రామస్తులు కూడా ఉన్నారు. తిప్పాయపల్లిలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామిని సంజీవరాయుడుగా కొలుస్తారు. అయితే ఈ ఆలయంలోకి మగవాళ్ళు మాత్రమే […]