సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకు కూడా భద్రత లేదు. పార్లమెంట్ లో కూడా ఓ మహిళా ఎంపీని కోరిక తీర్చమంటూ ఓ పలుకుబడి ఉన్న నేత వేధించేవాడట. ఆమె ఆరోపణలు చేయడంతో పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది.
కర్ణాటక ఎన్నికల పోలింగ్ కేవలం కొన్ని గంటల మాత్రమే ఉంది. 10 పోలింగ్ జరగనుండగా.. 13న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అన్ని పార్టీల నాయకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
రాజకీయాలకు దూరంగా.. సొంత ఊరిలో ఉంటూ.. వ్యవసాయం చేసుకుంటూ.. ప్రశాంత జీవితం గడుపుతున్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారని భావించారు జనాలు. కానీ ఆయన తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఆ వివరాలు..
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు. ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త దర్శకులు, నటీనటులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ మద్యనే జబర్ధస్త్ వేణు కి దర్శకుడిగా మంచి ఛాన్స్ ఇచ్చి ‘బలగం’ లాంటి సూపర్ హిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
అభిమానులు ముద్దుగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకునే స్టార్ నటుడు విజయ్ సేతుపతి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాల గురించి తెలుసన్నారు. ఇంకా ఆయనేం అన్నారంటే..!
రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థిని చిత్తు చేస్తేనే ముందుకుపోగలం. ఇలాంటి ఎత్తులు నాకు వెయ్యరాదని, అందుకే నేను రాజకీయాలకు పనికి రాను అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు మంచు మోహన్ బాబు. అదీకాక రాజకీయాల్లో నన్ను మోసం చేశారు అంటూ సంచలన విషయాలను వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ ఎందుకు ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తారు. మిగతా హీరోల్లా స్ట్రైట్ సినిమాలు చేయవచ్చు కదా అని కొంతమంది విమర్శిస్తుంటారు. పవన్ స్ట్రైట్ సినిమాలు చేయలేక కాదు. దానికి వేరే కారణం ఉంది. కథలకు కొదవా ఇండస్ట్రీలో. అయినా గానీ రీమేక్ సినిమాలే ఎందుకు చేస్తున్నారు అంటే దానికొక లెక్క ఉంది. ఆ లెక్క తెలియాలంటే ఈ కథ పూర్తిగా చదవాల్సిందే.
ముందస్తు ఎన్నికల అంశం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. అధికార పార్టీ ముందస్తుకు వెళ్లబోతోందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గడపగడపకు వైఎస్సార్ సీపీ పేరిట ఓ కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. మరింత జనాల్లోకి వెళ్లటానికి ‘మా నమ్మకం నువ్వే జగన్’ పేరిట అధికార పార్టీ మరో కార్యక్రమాన్ని చేపట్టబోతోందట. వైఎస్సార్ సీపీ బలం, బలగం వైఎస్ జగన్ కాబట్టి ఆయన పేరు మీద ఈ కార్యక్రమానికి […]
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన్ని కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆదివారం తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం వసంత కుమార్ భౌతిక దేహాన్ని విశాఖపట్నం నుంచి స్వగ్రామానికి తీసుకెళుతున్నారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. […]
గుండెపోటుకు గురవ్వుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. శుక్రవారం ప్రముఖ నటుడు తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన మరువక ముందే టీడీపీకి చెందిన ఓ కీలక నేత ఒకరు గుండె పోటుకు గురయ్యారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటు బారిన పడ్డారు. ఆదివారం తెల్లవారు జామున […]