సొసైటీలో ఎల్లపుడు శాంతిభద్రతలను కాపాడటం, పౌరులను, వారి ఆస్తులను రక్షించడం.. నేరాలను నిరోధించడం ఎలాంటి అల్లర్లు, విధ్వంసాలు జరగకుండా చూసేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు.
ప్రజలకు ఆదర్శ ప్రాయంగా నిలవాల్సిన ఆ కానిస్టేబుల్ తప్పుదోవ పట్టాడు. తాగిన మైకంలో నానా రభస చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సమాజంలో జరిగే నేరాలు, ఘోరాలను అరికట్టడంలో పోలీసులదే కీలక పాత్ర. వారు ఉండటం వలనే ప్రజలు హాయిగా ఇళ్లలో నిద్రపోతున్నారు. కేవలం సంఘ విద్రోహ శక్తుల నుంచే కాకుండా, ఇతర ప్రమాద సమయాల్లో కూడా ప్రజలను పోలీసులు కాపాడుతుంటారు. తాజాగా చనిపోయిందని అందరూ భావించిన ఓ మహిళను సమయస్పూర్తితో ఓ కానిస్టేబుల్ కాపాడారు.
చిన్న సినిమాగా విడుదలైన బలగం ఎంత బలమైన హిట్టు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం.. భారీ వసూళ్లు సాధించడమే కాక.. అనేక అంతర్జాతీయ అవార్డులు కొల్ల గొట్టింది. ఇక తాజాగా బలగం సినిమా మరో సారి వార్తల్లో నిలిచింది. ఆ వివరాలు..
ప్రజలను కాపాడాల్సినోడు దొంగకు కాపలాగా ఉంటే ఎలా ఉంటుంది? ప్రజా ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన పోలీసు కానిస్టేబుల్ చోరీకి సహకరించడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల రైల్వే ఫ్లాట్ ఫామ్స్ వద్ద పలు ప్రమాదాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రైల్వే సిబ్బంది ఎన్ని సూచనలు చేస్తున్నప్పటికీ కొంత మంది నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తుంది. రన్నింగ్ ట్రైన్లు ఎక్కి జారిపోయి రైలు కింద పడి చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్ప పాటుదీ జీవితం అన్నాడు ఓ సినీ కవి. నేటి కాలంలో సంభవిస్తోన్న కొన్ని మరణాలు చూస్తే.. ఈ మాట నూటికి నూరు శాతం నిజం అనిపిస్తుంది. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు.. ఉన్నట్లుండి కుప్పకూలి.. మృత్యువాత పడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
గీత తన భర్తను ఏటీఎం నుంచి డబ్బులు తీసుకురమ్మని బయటకు పంపింది. భర్త డబ్బులు తీసుకు రావటానికి బయటకు వెళ్లాడు. డబ్బులు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి లోపల దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు.
సాధారణంగా మోసగాళ్ల పని పట్టడం పోలీసుల విధి. కానీ కేటుగాళ్లు.. తెలివి మీరడంతో.. ప్రస్తుతం మోసగాళ్ల చేతిలో పోలీసులు కూడా బాధితులవుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను నమ్మి.. సుమారు 2 కోట్ల రూపాయలు మోసపోయాడు నంద్యాలకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్. దాంతో సదరు కానిస్టేబుల్ లెటర్ రాసి పెట్టి అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా బేతంచర్లలో కోర్టు […]
పోలీసు కొలువుల భర్తీకి సంబంధించి తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షల్లో మల్టిపుల్ ఆన్సర్ కశ్వన్స్కు సమాధానాలు రాసిన అభ్యర్థులకు మార్కులు కలపాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. 7 ప్రశ్నల విషయంలో అభ్యర్థులందరికి మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో మార్కులు కలిపిన వాళ్లలో ఉత్తీర్ణులైన వారికి […]