కూనవరంలో పర్యటించిన సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అందరికి సహాయం అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన.. తర్వాత జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగానే ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ పురోగతిపై సోమవారం ఏపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. గతంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ విధ్వంసం జరిగిన సందర్భంలో విపక్షాలు ఎంతలా గగ్గోలు పెట్టాయో అందరికి తెలుసు. కేవలం జగన్ ప్రభుత్వం అసమర్థత వల్లే.. డయాఫ్రమ్ వాల్ విధ్వంసం అయ్యిందని.. దానివల్ల ప్రాజెక్ట్ ఖర్చు భారీగా పెరగడమే కాక.. పోలవరం నిర్మాణం ఆలస్యమవుతుందని ఆరోపించాయి. ఈ క్రమంలో పోలవరంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు అసెంబ్లీ […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. సోమవారం సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పోలవరం ప్రాజెక్ట్పై మాట్లాడారు. టీడీపీ చేస్తోన్న అసత్య ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా వ్యవహరించింది.. దాన్ని ఎలా నాశనం చేసింది క్లియర్గా వివరించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మొదట స్పిల్వే, అప్రోచ్ పనులు పూర్తి చేయాలి.. ఆ తర్వాత కాపర్ డ్యాం కట్టాల్సి ఉంది. […]
మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు, విలీన మండలాల్లో పర్యటిస్తున్నారు. బాధితులను కలిసి.. వారితో మాట్లాడి.. సమస్యలు తెలుసుకుని.. అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. అలానే ప్రభుత్వ తీరుపై, సీఎం జగన్పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో పర్యటనలో రెండో రోజులో భాగంగా శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. అక్కడ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా […]
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిధులు కేటాయించాలి ఎప్పుడు కేంద్రాని కోరుతున్నట్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అంటారు. తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నామని జగన్ తెలిపారు. పోలవరంలో పూర్తిస్థాయి నీటిమట్టం వరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కావాలంటే.. మరో రూ.20 వేలు కోట్లు కావాలని వెల్లడించారు. గోదావరి పరివాహక ప్రాంతంవలో వరద బాధితులను పరామర్శించే క్రమంలో సీఎం జగన్ ఈ […]
రెండు రోజుల క్రితం వరకు కురిసిన భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో.. నష్టాన్ని మిగిల్చాయో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇప్పటికి గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు వరద ప్రభావం నుంచి కోలుకోలేదు. ఈ భారీ వర్షాల వల్ల భద్రాచలంలో ఎంతటి ప్రమాదం సంభవించిందో ప్రత్యక్షంగా చూశాం. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంతటి భారీ వరద వచ్చిందని అధికారులు వెల్లడించారు. అటు ఏపీలో కూడా వరద ప్రభావం భారీగానే […]
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దేశవ్యాప్తంగా నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో భారీ వరదలు జనాలను అతలాకుతలం చేస్తున్నాయి. వందకు పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి రామయ్య సన్నిధిలోకి నీరు చేరుకుని.. చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త భయం రాములోరి భక్తులను వెంటాడుతుంది. అదేంటంటే.. భద్రాచలం దగ్గర గోదారిలో 31 అడుగుల నీటిమట్టం వస్తే.. పర్ణశాల మునిగిపోతుంది. ఇప్పటికే భద్రాద్రి […]
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. పోలవరం నిర్మాణం విషయంలో చోటు చేసుకుంటున్న జాప్యంపై టీడీపీ చేసిన విమర్శలను సీఎం జగన్ ధీటుగా తిప్పి కొట్టారు. పోలవరం ఎత్తు తగ్గిGచారన్న విమర్శలపై స్పందిస్తూ.. ప్రాజె క్ట్ ఎత్తు కాదు.. చంద్రబాబు ఎత్తు తగ్గుతున్నారంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు, టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తు […]
పోలీసు అధికారులపై విరుచుకుపడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీలో ఇలాంటి సంఘటనలు ఎక్కువవుతున్నాయి. గతంలో నందిగాం సురేష్, సీదిరి అప్పలరాజు వంటి నేతలు పోలీసులపై చిందులు తొక్కగా తాజాగా ఆ జాబితాఆలోకి మంత్రి పేర్ని నాని చేరారు. తమాషాలు చేస్తున్నారా.. మర్యాదగా ఉండదు అంటూ పోలీసులపై రెచ్చిపోయారు. ఆ వివారాలు.. పోలవరం పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి సీఎం జగన్ పోలవరంలో పర్యటించారు. కేంద్రమంత్రి, […]