నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. వరుసగా రెండో సారి బాక్సింగ్లో వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ఆమె సాధించిన విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.
సాధారణంగా ఓ రాజకీయ నాయకుడిని కలవాలి అంటే సవాలక్ష పర్మిషన్లు కావాలి. ఇక ఆ నాయకుడిని కలుసుకోవాలి అంటే పర్మిషన్లతో పాటుగా సెక్యూరిటీ అనుమతి కూడా ఉండాలి. అందుకే చాలా మంది కార్యకర్తలు, అభిమానులు సదరు నాయకులు సభలు, ర్యాలీల్లో పాల్గొంటున్న సందర్భంలో వేదికలపైకి, ర్యాలీలోకి దూసుకొస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో లో చోటుచేసుకుంది. నేషనల్ యూత్ ఫెస్టివల్ లో భాగంగా గురువారం కర్ణాటకలో నిర్వహించిన రోడ్ […]
సెప్టెంబర్ 17న భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా.. దేశ ప్రజలకు రూ. 8 లక్షలు గెలుచుకునే సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. అంతేకాదు మోదీకి ఇష్టమైన కేథారనాథ్ ఆలయాన్ని సందర్శించే అవకాశాన్ని కూడా పొందవచ్చునని ప్రకటించారు. మరి రూ. 8 లక్షలు లేదా కేథారనాథ్ ఆలయాన్ని సందర్శించే అవకాశాన్ని […]
కేరళ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. తొలి స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేశారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. కేరళ తీరంలో ఈరోజు ఒక కొత్త శకం ప్రారంభమైందని, అమృతోత్సవ వేడుకల వేళ ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక ప్రారంభం శుభపరిణామమని, ఈ నౌకను జాతికి అంకితం చేస్తున్నానని […]
తెలుగు గడ్డపై పుట్టి స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటీష్ వారిని గడ గడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారారమరాజు 125వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భీమవరం అల్లూరి జయంతిలకు భారత ప్రధాని విచ్చేయుచున్నారు. ఈ సందర్బంగా క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి […]
హైదరాబాద్లోని ముచ్చింతల్లో చినజీయర్ స్వామి నేతృత్వంలో జరగుతున్న శ్రీ రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం వివాదాలకు కేంద్రంగా మారనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. సీఎం కేసీఆర్ అస్వస్థత కారణంగా మోదీకి స్వాగతం పలకలేదు. దీనిపై ఇప్పటికే పలు విమర్శలు వస్తుండగా.. తాజాగా కేటీఆర్ సమతామూర్తి విగ్రహావిష్కరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివక్షకు మారుపేరైన వ్యక్తి.. సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది సమతామూర్తి […]
మహారాష్ట్ర లోని పూణె నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. పూణే నగరంలోని ఎరవాడ పరిధిలోని శాస్త్రినగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మాల్ ఒక్కసారిగా కూలిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనం శకలాల మద్య కూలీలు […]
దేశంలో మహిళా సాధికారతకు, అమ్మాయిల సంరక్షణకు కట్టు బడి ఉంటామని చెబుతున్న బీజేపీ సర్కార్ ఆ దిశ గా ఇవాళ కీలక చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే అస్త్రాలు సిద్ధం చేస్తోంది బీజేపీ. ఇప్పటికే యూపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. అంతేకాక మహిళా ఓటర్లును ఆకర్షించేందుకు గాను భారీ పథకాన్నే […]
మనం ఎంత గొప్ప హూదాలో ఉన్నా.. ఎదుటి వారికి ఇచ్చే గౌరవం పైనే మన గొప్పతనం ఆధారపడి ఉంటుంది. అలాంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు నిరూపించుకున్నారు. మొన్నటికి మొన్న వారణాసిలో పారిశుద్ద్య కార్మికులపై పూలు చల్లి వారి సేవలను ప్రశంసించారు. ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ తనను ప్రత్యక్షంగా కలిసేందుకు వచ్చిన ఓ దివ్యాంగ మహిళ పాదాలను తాకి కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. వివరాల్లోకి […]
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది.. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి అనుకునేలోపే మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాలపై దీని పంజా విసిరింది. ఇండియాలోనూ ఈ ఒమిక్రాన్ బయటపడిన విషయం తెలిసిందే. సోమవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ అని దేశాలను హెచ్చిరించింది. ఒమిక్రాన్ ఎంతో ప్రమాదకారిగా వ్యాఖ్యానిచింది. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. […]