కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కనీస అవసరాలను తీర్చుటకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ప్రజల జీవన ప్రమాణాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
దాదాపు ముప్పై ఏళ్ల క్రితం భారత ప్రధానితో కూడిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు అయ్యాయి. ఈ మద్యనే కేంద్ర ప్రభుత్వం 3 రకాల ప్రభుత్వ పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచి అందరికీ శుభవార్త తెలిపింది.
ఇటీవల దేశ వ్యాప్తంగా తరుచూ రైల్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కొద్ది నిమిషాల తేడాతో ఏకంగా మడు రైళ్ల ప్రమాదం జరగడంతో తీవ్ర విషాదం నిండుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 288 మంది మరణించగా.. సుమారు 100 మందికిపైగా గాయపడ్డారు.
న్యూఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పేరుతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి పూర్తి ఏర్పాటు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మే 28న భారత ప్రధాని మోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తున్నారు.
ఈ మద్య కాలంలో విమాన, హెలికాప్టర్ల ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ రోజు కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డికె శివకుమార్ హెలికాప్టర్ కి ప్రమాదం జరిగింది.
దేశ రాజకీయాల్లో విషాదం నెలకొంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, ప్రముఖులు, ముఖ్యమంత్రులు సంతాపం తెలియజేశారు.
చిన్న పిల్లలు ఏది చేసినా ఎంతోముద్దు అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు తమ వయసు కు మించి ప్రతిభ కనబరుస్తుంటారు. కీర్తనలు పాడటం, జర్నల్ నాలెడ్జ్ కి సంబంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పడం.. సంగీత వాయిద్యాలు వాయించడం.. ఇలా ఎన్నో వాటిల్లో తమ టాలెంట్ చూపిస్తుంటారు.
ఎలాంటి వారైనా తాము చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు అంటారు. ఇటీవల కొంతమంది సెలబ్రెటీలు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయ్యే ఇలా చేయకుంటే బాగుండునే అనుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.