ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. మొబైల్ ఫోన్ల వాడకం ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది.. దీంతో డిజిటల్ లావాదేవీలు కూడా బాగా పెరిగిపోయాయి.
దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది వాడుతున్న ఆన్లైన్ పేమెంట్ యాప్ ఫోన్ పే తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కస్టమర్ల కోసం ఓ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
దేశంలో నగదురహిత లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్ బాగా చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు యూపీఐ పేమెంట్స్ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. బ్యాంక్ సర్వర్ల కారణంగా పేమెంట్స్ జరగవు. అలాంటి సమయాల్లో కస్టమర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
బంగారం ధర రోజురోజుకీ పతనమవుతోంది. బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి తరుణం అంటూ ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. మరి.. సులభంగా బంగారంపై పెట్టుబడి ఎలా పెట్టచ్చు అనే విషయంపై చాలా మందికి అవగాహన లేకపోవచ్చు.
ప్రస్తుతం దేశంలో నగదురహిత లావాదేవీలు జోరందుకున్నాయి. ప్రతి చిన్న అవసరానికి నగదుతో పనిలేకుండా ఆన్ లైన్ చెల్లింపులు చేస్తున్నారు. వ్యాపారులు, దుకాణదారులు కూడా ఆన్ లైన్ చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక నగదు చలామణి పూర్తిగా తగ్గిపోయింది. యూపీఐ యాప్స్ ద్వారా క్షణాల్లో పేమెంట్ జరిగిపోతోంది. ‘టీ’ తాగాక పది రూపాయలు చెల్లించాలన్నా వీటి ద్వారానే చెల్లిస్తున్నారు. అంటే.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే.. వంటి యాప్స్ ద్వారా అన్నమాట. అయితే.. వీటి ద్వారా జరిపే చెల్లింపులపై పరిమితులు ఉన్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. ఒక వ్యక్తి తన యూపీఐ ఐడీ ద్వారా ఒక […]
ఏ దేశాలతో పోల్చుకున్నా కూడా భారతదేశంలో మాత్రం బంగారాన్ని ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా భారత్లో బంగారం-వెండి మీద పెట్టుబడులు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం బంగారం ధర కూడా రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది ఇలాంటి సమయంలోనే బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటారు. అంతేకాకుండా అక్టోబర్ 23న ధనత్రయోదశి ఉంది. ధనత్రయోదశి రోజు బంగారం కొనాలని చాలా మంది భావిస్తుంటారు. ఆరోజు బంగారం కొంటే బాగా కలిసివస్తుందని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఈ ధంతేరస్ కు ఫోన్ పే […]
ప్రస్తుత డిజిటల్ యుగంలో.. చాలా వరకు పనులు ఆన్లైన్లోనే సాగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలన్ని ఆన్లైన్ అయ్యాయి. ప్రస్తుత కాలంలో కేవలం అత్యవసరాల నిమిత్తం మాత్రమే డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. మిగతా అన్ని వ్యవహారాలు ఆన్లైన్లో జరిగిపోతున్నాయి. ప్రస్తుతం అందరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలకు షిఫ్ట్ అయ్యారు. ఈ యాప్ల వినియోగం పెరగడంతో.. కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏటీఎంల ద్వారా నగదు విత్డ్రా చేసుకునేందుకు కొత్త విధానం […]
Kiran Abbavaram: టాలీవుడ్ వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్న యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. డిఫరెంట్ స్టోరీ సెలక్షన్ తో ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తున్నాడు. తాజాగా ‘సమ్మతమే’ మూవీతో జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే బజ్ క్రియేట్ చేసిన ఈ రొమాంటిక్ సినిమాకు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కిరణ్ సరసన ‘కలర్ ఫోటో’ ఫేమ్ చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇక సినిమా రిలీజ్ దగ్గర […]
ప్రస్తుతం ఎటుచూసినా డిజిటల్ మయమే కనిపిస్తుంది. యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి పుణ్యమా అని డిజిటల్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య మరింత పెరిగింది. చిన్న బడ్డీ కొట్టు నుంచి పెద్ద షాప్ ల వరకు అన్నిచోట్ల యూపీఐ బోర్డ్స్ దర్శమిస్తున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు వెంటనే ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు డబ్బులను ట్రాన్సఫర్ చేసుకునే రోజులు వచ్చేశాయి. దీనికోసం అనేక యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. […]