మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ ప్రైవేటు కొలువులకు ఉండదనేది నిజం. జాబ్ సేఫ్టీతో పాటు పదవీ విరమణ తర్వాత పెన్షన్ లాంటి సదుపాయం కూడా ఉంటుంది కాబట్టే సర్కారీ నౌకరీలకు అంత డిమాండ్. ఐటీ లాంటి ఒకట్రెండు రంగాలను మినహాయిస్తే ప్రైవేటు సెక్టార్లో ఎక్కువ జీతం ఇచ్చేవి తక్కువే. అదే టైమ్లో పెన్షన్ లాంటి సదుపాయాలు కూడా ప్రైవేటు ఉద్యోగులకు పెద్దగా ఉండేవి కావు. అలాంటిది ప్రైవేటు రంగ ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పిస్తోంది […]
వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, నేత కార్మికుల పింఛను, మత్స్యకారుల పింఛను, ఒంటరి మహిళల పింఛను ఇలా రకరకాల పేర్లతో లబ్ధిదారులకు గత మూడేళ్ళుగా పింఛన్లు ఇచ్చుకుంటూ వచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే అనర్హులకు పింఛను ఇవ్వడం వల్ల డబ్బు వృధా అవుతుందని ఆలోచించి ప్రభుత్వం.. అనర్హుల జాబితా తయారుచేసి వారికి పింఛన్లు రద్దు చేస్తామని నోటీసులు పంపుతుంది. వాలంటీర్లు కూడా ఎప్పటికప్పుడు అనర్హులను గుర్తించి.. జాబితా తయారు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. అనర్హులకు ఎట్టిపరిస్థితుల్లోనూ […]
సంక్షేమ పథకాల అమలులో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అర్హులైన లబ్ధిదారులందరికి సంక్షేమ పథకాలు అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైనప్పటికీ.. ఏ కారణం చేతనైనా.. సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులకు పిలిచి మరీ ప్రయోజనాలు అందచేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో సంక్షేమ పథకాలకు అర్హులై.. లబ్ధి పొందని.. సుమారు 2,79,065 మంది ఖాతాలో రూ.590.91 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. సీఎం జగన్.. తన […]
వృద్ధాప్యంలో పిల్లలు తల్లిదండ్రులను చూస్తారో లేదో తెలియదు. అలాంటి సమయంలో తోడుగా ఉండే పథకం గురించి తెలుసుకోండి. ఏటా రూ. 72 వేలు జీవితాంతం పొందచ్చు. ఆ పథకం గురించి పూర్తి వివరాలు మీ కోసం.
పెన్షన్ ఉంటే వృద్ధాప్యంలో ఉండదు ఏ టెన్షన్. వృద్ధులకు పెన్షన్ అనేది చాలా అవసరం. కొడుకులు చూస్తారో లేదో, కూతుర్లకు చూసే అవకాశం ఉంటుందో లేదో, అసలు చూద్దామన్నా చూసే ఆర్ధిక స్థోమత పిల్లలకి ఉంటుందో లేదో? ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలంటే పెన్షన్ చాలా ముఖ్యం. పట్టుదల ఉన్నా ఒంట్లో పట్టు ఉండని ఏజ్ అది. ఆ ఏజ్ లో సాధించాల్సింది పిల్లల్ని కాదు, అటల్ […]
వయస్సులో ఉన్నప్పుడు ఎంత సంపాదించినా, వృద్ధాప్యం వచ్చాక మన పరిస్థిఇతి ఎలా ఉంటుందో మనకే తెలియదు. అందుకే.. ఈ రోజుల్లో చాలా మంది భయం వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఎలా జీవించటం అన్నదే. ఎలాంటి అవాంతరాలు లేకుండా జీవితం సాఫీగా సాగాలంటే మంచి ప్లానింగ్ అవసరం. అయితే మనలో ఎంతమంది సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు? అన్నది గమనించవలసిన విషయం. ఇప్పుడు మీకు చెప్పబోయేది.. వృద్ధాప్యంలో ఆర్థికంగా భరోసానిచ్చే అద్భుతమైన పథకం గురుంచి.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న […]
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా(ఎల్ఐసీ) అంటేనే ప్రజలకు నమ్మకం ఎక్కువ. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ కనుక.. ఎల్ఐసీ నుంచి ఏ స్కీమ్ వచ్చినా ప్రజలు ఆధరిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల పాలసీలతో జనాల్ని ఆకర్షించిన ఎల్ఐసీ.. మరో మంచి పథకాన్ని కస్టమర్స్ కోసం అందుబాటులోకి తెచ్చింది. పాలసీ అంటేనే భయపడే జనాలు సైతం.. ఈ మధ్య కాలంలో పాలసీలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి పాలసీలు తీసుకునే వారి […]
మనలో చాలామంది పేద, అట్టడగు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారిమే. సంపాదన అంతంత మాత్రమే ఉన్న మనం.. భవిష్యత్తు పొదుపు గురించి ఆలోచించడం అనేది కొంచెం కష్టమైన పనే. అయితే భవిష్యత్తు గురించి ఆలోచించని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువే. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ప్రస్తుతానికి కాలం వెళ్లదీస్తున్న మనం.. రేపొద్దున ఏదైనా జరిగితే, వయస్సు పై బడితే.. ఆర్థికంగా భరోసా లేకుంటే.. ఊహించడానికే కష్టం. అందుకే, ఇప్పటివరకు అజాగ్రత్తగా ఉన్న […]