ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరపాలంటే బ్యాంకులకు వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు కుప్పలు తెప్పలుగా బ్యాంకులు పుట్టుకొస్తున్నాయి. కార్పొరేట్ బ్యాంకుల నుండి గ్రామీణ, సహకార బ్యాంకుల వరకు ప్రజలకు సేవలందించేవే.
టికెట్లు లేని ప్రయాణం నేరం అని తెలిసి కూడా చాలా మంది నిర్లక్య ధోరణితో వ్యవహరిస్తుంటారు. మనల్ని ఎవరు పట్టుకుంటారులే అన్న ధీమాతో టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కేస్తుంటారు. టీసీలు వచ్చి తనిఖీలు చేసే సరికి నలుగురు ముందు పరువు పొగొట్టుకోలేక జరిమానాలు కడుతుంటారు. అనేక మంది ప్రయాణీకులున్నారు ఇదే బాపతు. వీరి నుండి వసూలు చేసిన జరిమానాలు కోట్లను దాటుతున్నాయట.
ప్రముఖ విమానాయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిసిజిఎ) రూ. 30 లక్షల జరిమానా విధించింది. గత ఏడాది నవంబర్ లో ఎయిరిండియాలో ప్రయాణిస్తున్న మహిళపై శంకర్ మిశ్రా అనే ప్రయాణీకుడు మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై చర్యలు చేపట్టిన డిసిజిఎ ఈ భారీ జరిమానాను విధించింది.అదేవిధంగా ఈ ఘటన జరిగిన న్యూయార్క్-ఢిల్లీ విమానంలోని పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ […]
ప్లాస్టిక్ వినియోగం వలన ఏ స్థాయిలో పర్యావరణందెబ్బ తింటుందో అందరికి తెలిసిందే. అందుకే ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టికి వినియోగం తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటాయి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ప్రభుత్వాలు పలు రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటాయి. తాజాగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీ జరిమానాలను విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ రూల్స్ లో సవరణలు తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అటవీ పర్యావరణశాఖ […]
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్తులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను ఇప్పటం గ్రామస్తులకు భారీ జరిమానా విధించింది. ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కోర్టులో పిటిషన్ వేసిన 14 మందికి జరిమానా విధించింది. ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున 14 మందికి 14 లక్షలు జరిమానా విధిస్తూ కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. గతంలో అక్రమ నిర్మాణాలను తొలగించమని తమకు అధికారులు ఎలాంటి […]
గతంలో దుకాణాలు తమ దగ్గర వస్తువులను కొనేవారి నుంచి క్యారీ బ్యాగుల కోసం డబ్బు వసూలు చేయరాదని చండీగఢ్ జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. క్యారీ బ్యాగులు వంటివాటికి డబ్బు వసూలు చేయడం అనుచిత వ్యాపార పద్ధతుల క్రిందకు వస్తుందని తెలిపింది. బిగ్ బజార్ దుకాణంపై ఇద్దరు వినియోగదారులు వేర్వేరుగా చేసిన 3 ఫిర్యాదులను విచారించి, ఆ దుకాణానికి జరిమానా విధించింది. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో అలాంటి జలఖ్ తగిలింది. వినియోగదారుల ఫోరం మళ్ళీ […]
హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. దాదాపు రూ.3 కోట్లు చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ సూర్య వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. సూర్య తన ఆదాయానికి తగ్గట్టు పన్నులు చెల్లించం లేదనే కారణంతో 2010లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో ఆయనకు సంబంధించిన ఇళ్లు, వ్యాపార స్థలాల్లో సోదాలు నిర్వహించారు. ఆయన దాదాపు రూ.3కోట్లు వరకు ట్యాక్స్ చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది. దీంతో సూర్య వారి ఆదేశాన్ని […]
ఆర్బీఐ తాజాగా కీలక నిర్ణయం!.. ఏటీఎంకు రూ.10 వేల జరిమానా.. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ అమలు!!! ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుందని ఈనాడు తెలిపింది. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే బ్యాంకులకు ఒక్కో ఏటీఎంకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కస్టమర్లకు, […]