పండుగపూట కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగానే సాగాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వైసీపీ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశిస్తే.. తాను కుప్పంలో చంద్రబాబు మీద పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పని అయిపోయిందని.. ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మంత్రి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు తృటిలో ప్రమాదం తప్పింది. సంక్రాంతి పండగ సందర్భంగా బంధువుల ఇంటికి రామచంద్రారెడ్డి వెళ్తుండగా కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన వాహనశ్రేణిలోని ఓ కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీ మిథున్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది గాయపడ్డారని సమాచారం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు […]
చిత్తూరు జిల్లా మదనపల్లి – పలమనేరు జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ ముందు వెళ్తున్న పోలీసు వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. పెద్దపంజని మండల కేంద్రం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అదే సమయంలో ద్విచక్ర వాహనం వెనుక టమాటా లోడ్ తో వస్తున్న టాటా ఏసీ అదుపు తప్పి […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ కుప్పం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఎలాగైనా గెలవాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెల 22న కుప్పంలో పర్యటించనున్న జగన్.. రూ. 66 కోట్ల మేర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. కొన్ని నెలల క్రితం కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వీర విజయకేతనం ఎగురవేసింది. […]
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి తమిళ హీరో విశాల్ ను వైసీపీ బరిలోకి దింపుతున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు షికారు చేస్తున్నాయి. ఎలాగైన ఈ స్థానంలో బలమైన అభ్యర్ధిని రంగంలోకి దించి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని వైసీపీ రచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే కుప్పంలో తమిళం మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండడం కారణంగానే విశాల్ ను పోటీలోకి దింపుతున్నారనే వాధన కూడా బలంగా వినిపించింది. ఇదిలా ఉంటే ఈ […]