మన్యం ప్రాంతంలో ఓ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆస్పత్రికి తరలించేందుకు సిద్దమయ్యారు. కానీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడి గిరిజనులు పాప ప్రాణాలను కాపాడేందుకు ఓ సాహసం చేశారు.
ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ‘జగనన్న అమ్మఒడి’ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తల్లుల అకౌంట్లోకి రూ.15 వేలు జమ చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే మూడుసార్లు నిధులను రిలీజ్ చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి తల్లుల ఖాతాలో డబ్బులు ఈ రోజే జమ కానున్నాయి.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కురిసిన భారీ వర్షాలకు పిడుగు పాటుకు గురై ఓ యువతి మృతి చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.
ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఓ వ్యక్తి.. భార్య మద్యం తాగొద్దు అన్నందుకు మనస్థాపంతో జలాశయంలో దూకి ఆత్మహత్మ చేసుకున్నాడు. ఇది ఎక్కడ జరిగిందంటే?